Food Poisoning | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఓ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం (Food Poisoning) కారణంగా వారంతా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
Crime news | ళ్లి సందర్భంగా ఒకరికొకరు ఎన్నో బాసలు చేసుకుంటారు. తమ దాంపత్య జీవితం గురించి ఎన్నెన్నో కలలు గంటారు. కానీ, ఆ తర్వాత ఏ చిన్న తేడా వచ్చినా ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. వాళ్లలో కొందరు సామరస్యంగా సమస్యలన�
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ (Gwalior) జూలోకి కొత్త అతిథులు వచ్చారు. గ్వాలియర్లోని గాంధీ జూపార్క్లో (Gandhi Zoo) ఉన్న మీరా (Mira) అనే తెల్ల పులి (White tigress) మూడు కూనలకు (Three cubs) జన్మనిచ్చింది. దీంతో ఈ జూలో పులుల సంఖ్య పదికి చేరింద�
మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) భూమి కంపించింది.
దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియానుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు వచ్చాయి
మధ్యప్రదేశ్లోని మొరెనా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. శిక్షణ, విన్యాసాలు చేస్తున్న సమయంలో మొరెనా సమీపంలో
Sentry shot himself | మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ఫోర్స్ వాచ్ టవర్పై సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న 54 ఏండ్ల వ్యక్తి
Viral News | మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కుమార్తెను ఏకంగా శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అత్యంత ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై.. వ
ఈ చిత్రంలో శ్వేత వస్ర్తాలు ధరించి వినయంగా నిల్చొన్న వ్యక్తులు ఎవరో తెలుసా.. గ్వాలియర్ రాజవంశీకులు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన సోదరుడు.. పక్కనే సింహాసనంపై కూర్చొన్న వ్యక్తి కేంద్ర హోం మంత్రి అమిత్షా.
తాడిని తన్నేవాడుంటే… వాడి తలదన్నేవాడుంటాడని ఐరోపా వాళ్లకు తెలియదు. కండబలంలో, బుద్ధిబలంలో తమకు తామే సాటి అని ఐరోపా వాళ్లు విర్రవీగుతున్న కాలంలో లండన్లో అడుగుపెట్టిండో భారతీయ పహిల్వాన్. తింటే గారెలే �