Viral News | మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కుమార్తెను ఏకంగా శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అత్యంత ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై.. వ
ఈ చిత్రంలో శ్వేత వస్ర్తాలు ధరించి వినయంగా నిల్చొన్న వ్యక్తులు ఎవరో తెలుసా.. గ్వాలియర్ రాజవంశీకులు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన సోదరుడు.. పక్కనే సింహాసనంపై కూర్చొన్న వ్యక్తి కేంద్ర హోం మంత్రి అమిత్షా.
తాడిని తన్నేవాడుంటే… వాడి తలదన్నేవాడుంటాడని ఐరోపా వాళ్లకు తెలియదు. కండబలంలో, బుద్ధిబలంలో తమకు తామే సాటి అని ఐరోపా వాళ్లు విర్రవీగుతున్న కాలంలో లండన్లో అడుగుపెట్టిండో భారతీయ పహిల్వాన్. తింటే గారెలే �
భోపాల్: నిజమైన నేస్తమని ఒక కుక్క నిరూపించింది. కిడ్నాపర్ల నుంచి యజమానిని కాపాడింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. గ్వాలియర్లోని అశోక్ నగర్కు చెందిన నితిన్ ఇంట్లో ఒంటరిగ�
భోపాల్: ఆసుపత్రిలోని బెడ్పై ఒక కుక్క నిద్రిస్తుండగా, రోగులు, వారి వెంట ఉండే సహాయకులు నేలపై కూర్చొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. గ్వాలియర్లోన�
Duplicate Kejriwal | డూప్లికేట్ కేజ్రీవాల్ ఏంటని అనుకుంటున్నారా? అవును అతను అచ్చం అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగానే ఉన్నారు. శరీర ఆహార్యంతో పాటు ముఖ కవళికల్లోనూ ఏ మాత్రం తేడా లేదు. ఢిల్లీ కేజ్రీవాల్ కొంచెం హైట్ ఉ�
Friendly Parrot: సాధారణంగా పక్షులు మనుషుల పరిసరాల్లోనే సంచరిస్తుంటాయి. కానీ మనిషి చేతికి మాత్రం అవి అంత ఈజీగా చిక్కువు. ఇండ్లలో మాంసం కోసం పెంచుకునే కోళ్లు, బాతులు, టర్కీ బర్డ్స్ సంగతి పక్కనబెడితే
Viral video: ఓ 22 ఏండ్ల మోడల్ పీకల దాకా మద్యం సేవించింది. ఆపై ఓ రద్దీ రోడ్డు మీదకు వచ్చింది. అటుగా వెళ్తున్న ఓ ఆర్మీ వాహనాన్ని అడ్డగించింది. ఆ వాహనాన్ని కాలితో తంతూ
భోపాల్ : పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు మహిళకు పాయింట్ బ్లాక్లో గన్పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని దర్జాగా చెక్కేశాడు. ఈ దౌర్జన్య ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర గ్వాలియర్లో చోటుచేసుక
భోపాల్: స్వాంతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో జాతీయ జెండా ఏర్పాటులో అపశృతి జరిగింది. క్రేన్ ట్రాలీ విరగడంతో ముగ్గురు మరణించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శనివారం ఈ ఘటన జరిగింది. గ్వాలియర్ నగరంలోని చ�
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దారుణం జరిగింది. భార్యతో ఓ వ్యక్తి బలవంతంగా యాసిడ్ తాగించడంతో అంతర్గత అవయవాలు దెబ్బతినగా చికిత్స నిమిత్తం ఆమెను ఢిల్లీ తరలించారు. ఈ ఘటనల�