Friendly Parrot: సాధారణంగా పక్షులు మనుషుల పరిసరాల్లోనే సంచరిస్తుంటాయి. కానీ మనిషి చేతికి మాత్రం అవి అంత ఈజీగా చిక్కువు. ఇండ్లలో మాంసం కోసం పెంచుకునే కోళ్లు, బాతులు, టర్కీ బర్డ్స్ సంగతి పక్కనబెడితే
Viral video: ఓ 22 ఏండ్ల మోడల్ పీకల దాకా మద్యం సేవించింది. ఆపై ఓ రద్దీ రోడ్డు మీదకు వచ్చింది. అటుగా వెళ్తున్న ఓ ఆర్మీ వాహనాన్ని అడ్డగించింది. ఆ వాహనాన్ని కాలితో తంతూ
భోపాల్ : పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు మహిళకు పాయింట్ బ్లాక్లో గన్పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని దర్జాగా చెక్కేశాడు. ఈ దౌర్జన్య ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర గ్వాలియర్లో చోటుచేసుక
భోపాల్: స్వాంతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో జాతీయ జెండా ఏర్పాటులో అపశృతి జరిగింది. క్రేన్ ట్రాలీ విరగడంతో ముగ్గురు మరణించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శనివారం ఈ ఘటన జరిగింది. గ్వాలియర్ నగరంలోని చ�
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దారుణం జరిగింది. భార్యతో ఓ వ్యక్తి బలవంతంగా యాసిడ్ తాగించడంతో అంతర్గత అవయవాలు దెబ్బతినగా చికిత్స నిమిత్తం ఆమెను ఢిల్లీ తరలించారు. ఈ ఘటనల�
కోటి విలువైన గంజాయి పట్టివేత | మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పోలీసులు రూ.కోటి విలువైన 7.2 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్టు చేశారు.
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో మంగళవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు వలస కార్మికులు మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డ�
వర్సిటీ సిబ్బంది తొలగింపు| యూనివర్సిటీలో నీలిచిత్రాలు చూసేందుకు యత్నించిన ఐదుగురు సిబ్బందిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఓ శాశ్వత ఉద్యోగికి షోకాజ్నోటీసులు జారీ చేశారు.
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం 12 మంది అంగన్వాడీ వంట మహిళలు మృతి గ్వాలియర్: వాళ్లంతా అంగన్వాడీ కేంద్రంలో వంట చేసి జీవనం గడిపే సామాన్య మహిళలు. బస్సు రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు వారి కుటుంబాల్లో తీర�
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి త
భోపాల్ : మధ్యప్రదేశ్ గ్వాలియర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. ఓల్డ్ చావ్ని వద్ద జరిగిన ప్రమాదంలో 12 మంది మహిళలు సహా ఆటో డ్రైవర్ మృతి చెందారు.