ఈ చిత్రంలో శ్వేత వస్ర్తాలు ధరించి వినయంగా నిల్చొన్న వ్యక్తులు ఎవరో తెలుసా.. గ్వాలియర్ రాజవంశీకులు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన సోదరుడు.. పక్కనే సింహాసనంపై కూర్చొన్న వ్యక్తి కేంద్ర హోం మంత్రి అమిత్షా.
గ్వాలియర్ రాజప్రతిష్ఠను గుజరాతీ రాజకీయ నేతకు తాకట్టుపెట్టడంపై గ్వాలియర్ ప్రజానీకం విమర్శలు చేస్తున్నది. ఇటీవల అమిత్షా గ్వాలియర్ పర్యటన సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకున్నది.