కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు కేవలం కేసీఆర్ను విమర్శించడం తప్ప మరొకటి తెల్వదని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఘాటుగా విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ఇష్టం వచ
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ విషయాన్ని రాజకీయం చేయడం ఆపాలని, అది చిన్న అంశమని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రస
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీతో చెప్పించిన యువ డిక్లరేషన్లో ఏడా ది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క టీ అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శిం�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, ఏడాదిలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. అధికారంలో�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలని, పదవికి తగ్గట్టు హుందాగా వ్యవహరించడం తెలుసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హితవు పలికారు. ఈ మేరకు శనివారం మానకొం�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన హోదాకు ఉన్న గౌరవం తీసేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఆచరణ సాధ్యంకాని అనేక హామీలు ఇచ్చింది. గెలిచాక మొండి చేయిచూపింది. ఆ హామీలను అమల్లోకి తేవడం చేతగాకే ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నది’ అని బీ�
బీఆర్ఎస్ కదనభేరి సభ సక్సెస్తో ఎంపీ బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకున్నదని, జన ప్రభంజనాన్ని చూసి గుండెల్లో దడ మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఒక అన్నగా ఆపదలో ఉన్నవారి కన్నీటి బొట్టును తూడుస్తానని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భరోసానిచ్చారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం, బలగ�
‘జేపీ నడ్డా నోరు అదుపులో పెట్టుకో. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి నీ సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేని నీవు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నవ్. అక్కడి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రాలే�
రూ.2.50 లక్షలతో సొంతంగా ఇంటి నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే అంబేద్కర్ జయంతి సందర్భంగా లబ్ధిదారులతో గృహప్రవేశం శంకరపట్నం, ఏప్రిల్ 14: తల్లిదండ్రులను కోల్పోయిన అభాగ్యులకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన�