ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఓ బాలిక మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ముంబైలో ఉన్న నందన్వన్ బంగ్లాలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వరదల్లో చి
Sanjay raut | తిరుగుబాటు ఎమ్మెల్యేల గ్రూప్లో చేరాలని తనకూ ఆహ్వానం అందిందని, అయితే దానిని తాను తిరస్కరించానని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఎందుకంటే తాను శివసైనికుడినని, బాలాసాహెబ్ థాక్రే మార�
గౌహతి: శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. అస్సాంలో గత వారం రోజుల నుంచి బస చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో రేపు జరిగే బలపరీక్షకు తాను హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. సీఎం ఉద్ద�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అసోంలోని గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తుండగా.. ఆయనకు మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండగా.. �
గౌహతి: శివసేనకు చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడే క్యాంప్ పెట్టారు. శివసేన మంత్రి ఏక�
Eknath Shinde | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతున్నది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) మరింత బలం సమకూర్చుకుంటున్నారు.
Eknath Shinde | మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబా
AIIMS | అసోంలో నిర్మాణంలో ఉన్న ఓ హాస్పిటల్ భవనంపైనుంచి కింద పడి వైద్యుడు మృతిచెందారు. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భవన సముదాయాన్ని