House Help Girl In Bed Box | మైనర్ బాలిక ఒక ఇంట్లో పనులు చేస్తున్నది. ఆ ఇంటి వారు ఆమెను వేధిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అధికారులు తనిఖీ చేశారు. అయితే ఆ ఇంటి వారు బాలికను బెడ్ బాక్స్లో దాచారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ
Abhishek Sharma : పొట్టి క్రికెట్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) రికార్డుల మోత మోగిస్తున్నాడు. టీ20ల్లో ఆడితే తనలానే ఆడాలని చాటుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ వేగవంతమైన అర్ధ శతకంతో చరిత్ర సృష్టించాడు.
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీఎంసీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దాడికి పదును పెట్టారు. ఉత్తర బెంగాల్లోని మాల్డా జిల్లాలో శనివారం జరిగిన బహిరంగ సభలో �
Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలు నేటి నుంచి పట్టాలెక్కనున్నది. బెంగాల్లోని మాల్దా రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలును ప్రధాని మోదీ స్టార్ట్ చేస్తారు. తొలి వందేభారత్ స్లీపర్ రైలు హౌరా నుంచి గౌహతి వ�
వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు త్వరలో రాబోతున్నాయి. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ర్టాలను కలుపుతూ గువాహటి-కోల్కతా మధ్య తొలి రైలును ప్రారంభించేందుకు కేంద్రంలోని మోదీ సర
Aiden Markram: గౌహతి టెస్టులో ఇప్పటి వరకు 9 క్యాచ్లు పట్టేశాడు మార్క్రమ్. ఇదో కొత్త రికార్డు. గతంలో భారత ఫీల్డర్ రహానే ఓ టెస్టులో 8 క్యాచ్లు అందుకున్నాడు. ఆ రికార్డును మార్క్రమ్ బ్రేక్ చేశాడు.
Earthquake | అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని గౌహతిపైనా ప్రభావం చూపింది. దీంతో భవనాల్లో నిసించే జనం భయంతో బయటకు పరుగులుతీశారు.
Elephant | అస్సాంలో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. గువాహటి (Guwahati)లో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును ఢీ కొట్టి దాన్ని ధ్వంసం చేసింది (smashes parked car).
TTD Temple | అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపునకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హామీ ఇచ్చారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు.
శనివారం గువాహటి నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య.. 170 మంది విమాన ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మెగాటోర్నీ జరుగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ర్టాలలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు, ఆకస్మిక వరదలకు 30 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 14 మంది మరణించారు.