‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో ఉండిన భోజనం వడ్డించాలని ఉత్తర్వులు విడుదల చేస్తే, ఇక్కడేంటి దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. సన్న బియ్యం ఏమయ్యాయి? మీకెందుకు సరఫరా చేయటం లేదు. బియ్యం సరఫరా చేస�
Ghatkesar | శిథిలావస్థకు చేరుకున్న మా గురుకుల విద్యాలయాన్ని అభివృద్ధి చేసి, పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతూ విద్యార్థులు ఇంటింటికీ తిరిగి వేడుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేస�
ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మంగళవారం దుబ్బాక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆమ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీ, ఎస్టీ గురుకులా ల్లో ఐదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 23వ తేదీన నిర్వహించే ప్రవే శ పరీక్షకు అన్ని ఏర్పాటు చేశామని డీసీవో జిల్లా కో-ఆర్డినేటర్ లలిత కుమారి �
దేశంలోనే మెట్టమొదటిదైన సర్వేల్ గురుకుల పాఠశాల కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యం అవుతున్నదని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. తోటి విద్యార్థులకు రాగి జావ సర్వ్ చేస్తుండగా కాళ్ల మీద పడి తీవ్రంగా గాయపడిన వి�
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాకే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు విమర్శించారు. పాముకాటుకు గురై కోరుట్ల ప్రైవేట్ దవాఖానల్లో �
‘బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా మేం విద్యాలయాల సందర్శనకు వెళ్తుంటే అడ్డుకుంటున్నరు. అనుమతి లేదని వెళ్లగొడుతున్నరు. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లయితే తాము వెళ్లకుండా గేట్లకు తాళాలు ఎందుకు వేస్త�
కాంగ్రెస్ ఏడాది పాలనలో గురుకుల విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఖాజూమహ్మద్ మండిపడ్డారు. శని�
గురుకులాల బాటను అడ్డుకోవడం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు చెన్నమల్ల చైతన్య డిమాండ్ చేశారు. మంగళవారం గుడిపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే, ముల్కల్లలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల
మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాల ప్రారంభం నుంచి సరైన అధ్యాపకులులేక పాఠ్యాంశాలు పూర్తికాకపోవడంతో ఇంటర్మీడియట్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అధ్యాపకులను నియమించాలని ఉన్నతాధికారులను
గురుకులాల్లోని సమస్యల ను పరిష్కరించాలని గురుకుల సంఘా ల జేఏసీ నేతలు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్రెడ్డి సోమవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇటీవల పెద్దాపూర్ గురుకుల విద్యాలయంలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగమే దిక్కుకాబోతున్నది. పర్మినెంట్ ఉద్యోగం అనేది తమ ప్రొవిజన్లో లేదు..