తెలంగాణలోని గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దేశించిన బంకర్ బెడ్ల కొనుగోలు టెండర్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేయడం అవినీతి రేవంత్ ప్రభుత్వానికి న్యాయస్థానం వేసిన కొరడా దెబ్బగా బీఆర్ఎస్ ఎమ�
ఇటలీలో జూలై 30 నుంచి ఆగస్టు 7 వరకు కొనసాగిన సెయిలింగ్ ఇంటర్నేషనల్ కాడెట్ ప్రపంచ చాంపియన్షిప్ (ప్రమోషనల్ క్లాస్)లో బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు.
‘మేము చెప్పిన ఈ-మెయిల్ అడ్రస్కు రూ.500 పంపిస్తే మూడు నెలల తర్వాత రూ.15 వేలు మీ అకౌంట్లో జమ చే స్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు గురుకుల పాఠశాలలు, కేజీబీవీల్లో చదువుకునే పేద విద్యార్థినుల తల్లిదండ్రులకు
కొత్తగూడెం జిల్లా హనుమాన్ బస్తీకి చెందిన ఈ.సాత్విక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరించింది. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ.సంతోష్ బాబు కుమార్తె అయిన సాత్విక ఈ విజయ
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన రాళ్లబండి రమేశ్-చంద్రకళ దంపతుల కుమార్తె శ్రీహిందూ(13) నాలుగో తరగతి నుంచి చెన్నూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల(కళాశాల)
మహబూబాబాద్ జిల్లా మరిపెడ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో 60.77 లక్షల మంది విద్యార్థులుంటే, అందులో 36.17 లక్షల మంది విద్యార్థులు (దాదాపు 60%) ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారు. కానీ, ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,407 (28.98%) మాత్రమే. అంటే 28.98% ప్రైవేట్ స్కూళ్లలో 59.53% విద్య�
‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో ఉండిన భోజనం వడ్డించాలని ఉత్తర్వులు విడుదల చేస్తే, ఇక్కడేంటి దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. సన్న బియ్యం ఏమయ్యాయి? మీకెందుకు సరఫరా చేయటం లేదు. బియ్యం సరఫరా చేస�
Ghatkesar | శిథిలావస్థకు చేరుకున్న మా గురుకుల విద్యాలయాన్ని అభివృద్ధి చేసి, పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతూ విద్యార్థులు ఇంటింటికీ తిరిగి వేడుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేస�
ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మంగళవారం దుబ్బాక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆమ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీ, ఎస్టీ గురుకులా ల్లో ఐదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 23వ తేదీన నిర్వహించే ప్రవే శ పరీక్షకు అన్ని ఏర్పాటు చేశామని డీసీవో జిల్లా కో-ఆర్డినేటర్ లలిత కుమారి �