అబద్ధం: గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నట్టు పలు పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. నిజం: గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు సన్నబియ్యమే పంపిణీ చేస్తున్నామన
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాంఘిక సంక్షేమ గురుకులాల వల్ల సమాజంలో గొప్ప మార్పు వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని జేఎన్యూలాంటి విశ్వవిద్యాలయాల్ల�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని నిరుపేద విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటు
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి డిగ్రీ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. టెస్ట్ పేరు: తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయ�
గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు పోటీపడుతున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలకు విశేష ఆదరణ లభిస్తున్నదనడానికి ఈ చిత్రం నిదర్శనంగా నిలు
దేశంలోనే తొలిసారిగా గురుకులం ఏర్పాటుఏటా 60 మందికి విద్యాబోధనగిరిజన విద్యార్థులకే 39 సీట్లునేడు ప్రారంభించనున్న మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్రావుసంగారెడ్డి, మార్చి 26: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభ�