దసరా తర్వాత పోరాటం మరింత ఉధృతం చేయనున్నట్టు గురుకుల టీచర్ల జేఏసీ, టీఎస్ యూటీఎఫ్ నాయకులు తెలిపారు. రాష్ట్రంలోని పలు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల విద్యాలయాల్లో అపరిష్కృతంగా ఉన్న 25 రకాల �
గురుకుల విద్యాలయాలు అరకొర వసతులతో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్నా పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉన్నది. అద్దె భవనాల్లో నడుస్తున్న ఒక్కో గురుకుల విద్యాలయానికి ప్రతి నెలా సుమార�
Bandi Sanjay | రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలకు(Gurukula Vidyalayas) రూపొందించిన కొత్త టైం టేబుల్(Gurukula Vidyalayas) పనివేళలను కుదించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలో మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ ఒకే విధమైన పనివేళలను ఖరారు చేయడాన్ని ఆయా సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు ముక్తకంఠంతో నిరసిస్తున్నాయి.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ప్రజోపకరమైన పనులను, సంక్షేమ పథకాల పేర్లను మార్చివేయాలనో లేదా రద్దు చేయాలనో చూడటం అప్రజాస్వామికం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చద�
KCR govt | ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఛిన్నాభిన్నమై, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నది. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సంక్షేమరంగం కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిగా నిలిచింది.
విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలను ఒకసారి విశ్లేషిస్తే.. విద్యార్థులపై అధిక ఒత్తిడి, ఆధునిక గురుకులాల్లో పోటీతత్వం, ర్యాంకుల వేట తదితర అంశాలే మనకు కనిపిస్తాయి.
భువనగిరి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో శుక్రవారం 9వ రాష్ట్రస్థాయి జోనల్ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, జనగాం జిల్లాలకు చెందిన 13 �
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరంలో 5 నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 23న ఎస్సీ బాలబాలికలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు టీఎస్డబ్ల�
ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
Telangana | నేటి నుంచి గురుకుల పరీక్షలు ప్రారంభం.. మూడు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు నేటి నుంచి ప్రారంభం కాను�
14 మందికి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాల్లో కారుణ్య ఉద్యోగావకాశం కల్పించింది. శనివారం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో వారికి నియామక పత్రాలను అందజ