మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో మళ్లీ కలకలం రేపింది. గత విద్యాసంవత్సరం ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం, పలువురు అస్వస్థతకు గురైన ఘటనలు మరువకముందే, తాజాగా బుధవారం మరో విద్యార్థి స్వల�
Harish Rao | సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ మరణం చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ కష్టసమయంలో వారి కుటుంబసభ్యుల�
Sangareddy | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి మరో గురుకుల విద్యార్థి బలయ్యాడు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇటీవల అనారోగ్యాన
గురుకుల పాఠశాలలో స్పృహ కోల్పోయిన ఓ విద్యార్థినిని బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసేందుకు వెళ్తూ రాజారాం సోమవారం నిజామాబాద్ జిల్లా తిర్మన్పల�
గురుకులం విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. ములుగు మండలం జంగాలపల్ల�
ఆదిలాబాద్ ఎస్టీ గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న జాదవ్ సిద్ధు పాముకాటుకు గురయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో గల గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో మొదటి సం�
సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల పదోతరగతి విద్యార్థిని శనివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇటీవల అదే గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్
తెలంగాణ గురుకుల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన గురుకులాలు మేలిమి ముత్యాలను అందిస్తున్నాయి. చదువుల్లోనే కాదు ఆటల్లోనూ తాము ఎవరికీ
తీసిపోమని చాటిచెబుతున్నా�