Srinivas Yadav | రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలు అన్ని గురుకుల పాఠశాలల్లో(Gurukula schools) అధికారికంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ
గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు దవాఖాన పాలైన ఘటన మ
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శనివారం వనపర్తిలోని తన స్వగృహంలో నాయకులు, కార్యకర్తలతో ముచ్చటిస్తున్నారు. ఇద్దరు గిరిజన విద్యార్థులు వినోద్, మురళి మంత్రి వద్దకు చేరుకొని దీపావళి పండుగ శుభాకాం�
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దీంతో గురుకుల విద్యార్థులు (Gurukula Students) నిత్యం రోడ్లపైకి ఆందోళనలకు దిగుతున్నారు.
పైసా పనిలేదు, రాష్ట్రానికి రూపాయి లాభం లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి పోయివస్తివి
రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు (Gurukula Schools) వాటి యజమానులు తాళాలు వేశారు. 9 నెలలుగా ప్రభుత్వం కిరాయి చెల్లించనందుకుగాను నిరసనగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాలకు భ�
ప్రభుత్వం 9 నెలలుగా అద్దెలు చెల్లించకపోవడం పై రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవనయాజమాన్య సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు బిల్డింగ్లకు తాళాలు వేయాలని నిర్ణయించ
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈ నెల 11న జరిగే సమీకృత గురుకుల పాఠశాలల భవన నిర్మాణ సముదాయ శంకుస్థాపన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు హాజరవుతున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ �
R.Krishnaiah | ప్రభుత్వం గురుకుల పాఠశాలపై(, Gurukula schools) అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) కోరారు.
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యనందిస్తూ, వారి బంగారు భవితకు బాటలు వేస్తున్న గురుకుల విద్యాసంస్థలు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నాయి. స్వరా�