కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలకేంద్రంలోని చింతపల్లి పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు.
బాలీ(ఇండోనేషియా) వేదికగా ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న ఇండో-ఇండోనేషియా బాల్ బ్యాడ్మింటన్ టోర్నీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు బాబునాయక్, శశిధర్ ఎంపికయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ పై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహి�
ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నామని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయ
హార్వర్డ్లో సీఎం రేవంత్రెడ్డి కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్లీ చదువులు చదివితే.. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు పాముకాట్లతో అల్లాడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు మండిపడ్డార�
విద్యాసంవత్సరం మధ్యలో బ్యాంక్ ఖాతాలు ఉన్న గురుకుల విద్యార్థులకే కాస్మెటిక్ చార్జీలు చెల్లిస్తామనే నిబంధనను తొలగించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
షాద్నగర్లో గురుకుల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. విద్యార్థులు ఎదురుతిరిగి మఫ్టీలో ఉన్న ఓ కాని�
గురుకుల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, రేవంత్ ప్రభుత్వానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదని, ఎంతో మందిని డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఇంజినీర్లను తయారు చేసిన చరిత్ర గల సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాలను
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు చిరునామాగా నిలుస్తున్నాయి. అందుకు సంగారెడ్డి జిల�
ఇప్పటికే పలు గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్పాయిజన్, పాము కాటులకు గురవుతుండగా.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కరెంట్ షాక్కు గ�