RS Praveen kumar | ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని గడ్డి మందు తాగితే కనీసం ఆ అమ్మాయిని ఆసుపత్రికి కూడా తీసుకుపోలేదని.. రెండు రోజుల తర్వాత ఆసుపత్రికి తీసుకుపోతే.. అప్పటికే ఆ అమ్మాయి కిడ్నీలు, ఊపిరితిత్త�
ఉట్నూర్ డివిజన్ కేం ద్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు తమని బూతులు తిట్టిందని వి ద్యార్థులు రోడ్డెక్కారు. శుక్రవారం కుమ్రం భీం ప్రాంగణంలోని డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలు ప్రత్య�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలకేంద్రంలోని చింతపల్లి పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు.
బాలీ(ఇండోనేషియా) వేదికగా ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న ఇండో-ఇండోనేషియా బాల్ బ్యాడ్మింటన్ టోర్నీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు బాబునాయక్, శశిధర్ ఎంపికయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ పై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహి�
ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నామని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయ
హార్వర్డ్లో సీఎం రేవంత్రెడ్డి కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్లీ చదువులు చదివితే.. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు పాముకాట్లతో అల్లాడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు మండిపడ్డార�
విద్యాసంవత్సరం మధ్యలో బ్యాంక్ ఖాతాలు ఉన్న గురుకుల విద్యార్థులకే కాస్మెటిక్ చార్జీలు చెల్లిస్తామనే నిబంధనను తొలగించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
షాద్నగర్లో గురుకుల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. విద్యార్థులు ఎదురుతిరిగి మఫ్టీలో ఉన్న ఓ కాని�
గురుకుల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, రేవంత్ ప్రభుత్వానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదని, ఎంతో మందిని డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఇంజినీర్లను తయారు చేసిన చరిత్ర గల సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాలను