‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం వడ్డించాల ని ఉత్తర్వులు విడుదల చేస్తే ఇక్కడేంటి దొడ్డుబియ్యంతో వడ్డిస్తున్నారు. సన్నబియ్యం ఏ మయ్యాయి..? ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోవట్లేదా?’ అంటూ మంత్రి అ
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీల్లో మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు స్వర్ణ పతకాలతో సత్తా చాటారు.
‘నాణ్యమైన ఆహారం లేదు.. మెనూ అమలు అసలే లేదు.. అన్నంతో తయారుచేసిన అల్పాహారం (పులిహోర) తినలేకపోతున్నాం.. అన్నం బిరుసు గా ఉండి మింగుడు పడటంలేదు’ అని భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపురుగూడెం గిరిజన
యాచ్క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన టీసాన్ యూత్ ఓపెన్ రెగెట్టా పోటీల్లో బీసీ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు.
మహా త్మ జ్యోతిరావు ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాం డ్ చేస్తూ విద్యార్థులు జాతీయ రహదారి మీదుగా గద్వాలకు పాదయాత్ర చేపట్టిన బుధవారం ఉండవెల్లిలో చోటు చేసుకున్నది.
విద్యుత్తుషాక్తో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలైన ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో జరిగిం ది. మంగళవారం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహానికి ముందుభాగంలో ఉన్న రేకుల షెడ్కు విద్యు�
‘రోజురోజుకూ దిగజారుతున్న గురుకులాల దుస్థితి కనిపించడంలేదా రేవంత్రెడ్డీ? నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలతో పదుల సంఖ్యలో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నా మనస్సు కరగడం లేదా?
సైదాబాద్ బాలుర-1 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో బుధవారం ముక్తి భారత్ అభియాన్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేసి, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గురుకుల విద్యార్థులు.. ఇప్పుడు ఉరికంబా నికి వేలాడుతున్నారని స్వేరోస్ ఫౌండర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గత ప్రభుత్వ
రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఆగ్రహం వ్యక్తంచేసింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, అన్ని గురుకులాల్లో వార్డెన్�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని గురుకుల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించి నైపు ణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్తో ఎస్సీ గురుకుల సొసైటీ ఒప్ప
Gurukul Students | గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్ధులతోపాటు గతంలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకుశిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.మన్విచంద్ ఆదివారం ఒక ప్రకటనల