Girl student | ప్రభుత్వ పర్యవేక్షణా లోపంతో గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. తమ కుమార్తె మరణవార్త వినగానే తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు బోరున విలపించారు.
ఇద్దరు గురుకులం విద్యార్థుల కిడ్నాప్కు యత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. లింగంపల్లి గురుకుల పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్�
అందరూ నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పదోతరగతి విద్యార్థిని ఇంటర్ విద్యార్థులు చితకబాది గాయపర్చారు. ఇంస్టాగ్రామ్లో ఈ సంఘటన వైరల్ కావడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మోటకొండూరు మండలం చాడ గ్రామా�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,023 గురుకుల, సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహా ర, వినియోగ వస్తువుల సేకరణకు సంబంధించి ఒకే విధానం అనుసరించాలన్న ప్రభుత్వ నిర్ణయం సబబేనంటూ హైకోర్టు సమర్థించింది.
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కారణంగా ఓ విద్యార్థిని నాలుగు నెలలుగా చదువుకు దూరమైంది. గురుకులంలో తనకు పాము కాటు వేసిందని చెప్పడంతో పాఠశాల నుంచి గెంటేసినట్టు విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆవేదన �
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిమన్ పల్లి మహాత్మ జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాల పోలీస్ బందోబస్తు మధ్య బుధవారం తరలించారు. తరలింపు మధ్య సందిగ్గత నేటితో తెలపడింది. మౌలిక సదుపాయాలు లేవని శాఖత�
తమ సమస్యలను పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రహరీ దూకి కలెక్టరేట్కు పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. చిట్యాలలోని మహాత్మా జ్యోతిబాఫూలే (బీసీ గురుకుల) పాఠశాలలో పదో తరగతి
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి అదే భవన�
గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదోతరగతి విద్యార్థినులు ఆదివారం రాత్రి భోజ
రాఖీ పండుగకు తమ పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు ఎలాంటి ఆదేశాలు లేవంటూ పిల్లలను పంపించేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించడంతో పిల్లల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గు�