రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,023 గురుకుల, సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహా ర, వినియోగ వస్తువుల సేకరణకు సంబంధించి ఒకే విధానం అనుసరించాలన్న ప్రభుత్వ నిర్ణయం సబబేనంటూ హైకోర్టు సమర్థించింది.
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కారణంగా ఓ విద్యార్థిని నాలుగు నెలలుగా చదువుకు దూరమైంది. గురుకులంలో తనకు పాము కాటు వేసిందని చెప్పడంతో పాఠశాల నుంచి గెంటేసినట్టు విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆవేదన �
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిమన్ పల్లి మహాత్మ జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాల పోలీస్ బందోబస్తు మధ్య బుధవారం తరలించారు. తరలింపు మధ్య సందిగ్గత నేటితో తెలపడింది. మౌలిక సదుపాయాలు లేవని శాఖత�
తమ సమస్యలను పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రహరీ దూకి కలెక్టరేట్కు పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. చిట్యాలలోని మహాత్మా జ్యోతిబాఫూలే (బీసీ గురుకుల) పాఠశాలలో పదో తరగతి
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి అదే భవన�
గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదోతరగతి విద్యార్థినులు ఆదివారం రాత్రి భోజ
రాఖీ పండుగకు తమ పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు ఎలాంటి ఆదేశాలు లేవంటూ పిల్లలను పంపించేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించడంతో పిల్లల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గు�
నాగర్కర్నూల్ జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థిని అడ్మిషన్ కోసం సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాలిలా.. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశా�
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు ప్రజా భరోసాలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్�
హాస్టల్ల్లో నీళ్లు లేక ఇబ్బందులు పడు తున్నామంటూ విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు శివారులో బుధవారం జరిగింది. మండల కేంద్ర శివారులోని అద్దె భవనంలో ఐదేండ్లుగా గిరిజన సం క్షేమ గుర
గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి శివారు ప్రాంతంలోని మహాత్మజ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక
అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా చేసే టెండర్ల ప్రక్రియ మొదటికొచ్చింది. నిబంధలను మార్చి గడువును మూడుసార్లు పొడిగించిన అధికారులు చివరకు రద్దుచేశారు. జోనల్ స్థాయిలో టెండర్లు పిలిచి ఏడుగురు కాంట్ర�