రాఖీ పండుగకు తమ పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు ఎలాంటి ఆదేశాలు లేవంటూ పిల్లలను పంపించేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించడంతో పిల్లల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గు�
నాగర్కర్నూల్ జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థిని అడ్మిషన్ కోసం సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాలిలా.. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశా�
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు ప్రజా భరోసాలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్�
హాస్టల్ల్లో నీళ్లు లేక ఇబ్బందులు పడు తున్నామంటూ విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు శివారులో బుధవారం జరిగింది. మండల కేంద్ర శివారులోని అద్దె భవనంలో ఐదేండ్లుగా గిరిజన సం క్షేమ గుర
గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి శివారు ప్రాంతంలోని మహాత్మజ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక
అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా చేసే టెండర్ల ప్రక్రియ మొదటికొచ్చింది. నిబంధలను మార్చి గడువును మూడుసార్లు పొడిగించిన అధికారులు చివరకు రద్దుచేశారు. జోనల్ స్థాయిలో టెండర్లు పిలిచి ఏడుగురు కాంట్ర�
హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేటకు చెందిన ఏకు శ్రీవాణి
పట్టణ శివారులోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్�
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 14 నెలలుగా గురుకులాల భవనాల కిరాయిలు చెల్లించని వైనం.. పలుమార్లు నిరసనలు.. తాళాలేస్తామని యజమానుల అల్టిమేటం.. ఖాతరు చేయని ప్రభుత్వం.. ఫలితంగా నేడు ప్రారంభంరోజే రాష్ట్రవ్యాప్తంగా మై
రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ గురుకులాలను గాలికొదిలేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనార్టీ పాఠశాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 370 మం�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో (Gurukula School) ఇటీవల విడుదలైన పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకుగాను ముఖ్యమంత్ర