కాంగ్రెస్ పాలనలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గొంతు తడుపుకునేందుకు గుక్కె డు నీరు కూడా కరువైందని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. నిడమనూరు సాం ఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గత పద
Gurukul School | గురుకుల పాఠశాలల్లో నిత్యం ఫుడ్పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం, పుచ్చిపోయిన
Promotion | ఎస్సీ గురుకుల సొసైటీ తీరు ‘ఎవరికి వారే.. యుమునా తీరే’ అన్న చందంగా మారింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఓ ప్రిన్సిపాల్ స్వతహాగా తనకు తానుగా ప్రస్తుతం పనిచేస్తున్న చోటనే ప్రమోషన్ తీసుకొని, ఆ తర్వాత �
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి మంగళవారం పాముకాటు వేసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉంది.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలకు విఘా తం కలిగిస్తున్న సమస్యలను వెంటనే పరిషరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్చేశారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుత�
Girl student | ప్రభుత్వ పర్యవేక్షణా లోపంతో గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. తమ కుమార్తె మరణవార్త వినగానే తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు బోరున విలపించారు.
ఇద్దరు గురుకులం విద్యార్థుల కిడ్నాప్కు యత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. లింగంపల్లి గురుకుల పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్�
అందరూ నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పదోతరగతి విద్యార్థిని ఇంటర్ విద్యార్థులు చితకబాది గాయపర్చారు. ఇంస్టాగ్రామ్లో ఈ సంఘటన వైరల్ కావడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మోటకొండూరు మండలం చాడ గ్రామా�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,023 గురుకుల, సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహా ర, వినియోగ వస్తువుల సేకరణకు సంబంధించి ఒకే విధానం అనుసరించాలన్న ప్రభుత్వ నిర్ణయం సబబేనంటూ హైకోర్టు సమర్థించింది.
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కారణంగా ఓ విద్యార్థిని నాలుగు నెలలుగా చదువుకు దూరమైంది. గురుకులంలో తనకు పాము కాటు వేసిందని చెప్పడంతో పాఠశాల నుంచి గెంటేసినట్టు విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆవేదన �