Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని అమేథీ పట్టణంలోగల గురుద్వారాలో, మానసా దేవి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మానసా దేవి ఆలయానికి వెళ్లిన ప్రియాంకాగ�
గురుద్వారాలను కూల్చిపారేయాలంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజస్థాన్లోని తిజారాలో జరిగిన ప్రచార సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
Amritpal Singh | ఖలిస్థానీ సానుభూతిపరుడు (Khalistani separatist), వారిస్ పంజాబ్ దే సంస్థ వ్యవస్థాపకుడు అమృత్పాల్ సింగ్ను (Amritpal Singh) పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 18 నుంచి తప్పించుకు తిరుగుతున్న అమృత్పాల్ను ఆదివారం ఉదయం పంజా
అమెరికాలోని గురుద్వారాలో (Gurudwara) కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని శాక్రమెంటో కౌంటీలో (Sacramento County) ఉన్న గురుద్వారా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులు (Shootout) జరుపుకున్నారు.
తరతరాలుగా మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇలాంటి ఐక్యతే మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ కనిపించింది. రకరాల భాషలు మాట్లాడే జనం. వివిధ మతాలకు చెందిన ప్రజలతో కేసీఆర్ సభ హోరెత్తింది.
బరేలీ: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లోని సితార్గంజ్కు చెందిన 35 మంది ట్రాక్టర్ ట్రాలీలో ఉత్తమ్నగర్ గురుద్వారాకు వెళ్తుండగా వెనుక నుంచి ట్యాంకర్ ఢీకొట్టింది.
ఇద్దరు మృతి.. ఏడుగురికి గాయాలు కాబూల్/న్యూఢిల్లీ, జూన్ 18: అఫ్గానిస్థాన్లో సిక్కు గురుద్వారా లక్ష్యంగా భారీ దాడి జరిగింది. పలు పేలుళ్లు సంభవించడమే కాకుండా కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరు మ�
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో ఇవాళ ఓ గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఇప్పటి వరకు ఓ సిక్కు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఖోర�
న్యూఢిల్లీ, జనవర్ 12: వారిద్దరూ అన్నదమ్ములు.. సరిహద్దులు వారిని 74 సంవత్సరాల పాటు విడదీశాయి. ఇప్పుడు సరిహద్దులు తెరుచుకోవడంతో ఒకరినొకరు కలుసుకొని బోరున విలపించారు. భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన నె