Dhurandhar | యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు చిత్రబృందం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ మళ్లీ థియేటర్లలోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ �
RGV | భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న సినిమాల్లో ఒకటి ధురందర్ 2: ది రివెంజ్. ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో రూపొందుతున�
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతోపాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న చమురు రిఫైనరీలు, డిపోలపై ఇరాన్ జరుపుతున్న దాడులతో చమురు, గ్యాస్ సరఫరాకు ఏర్పడుతున్న అంతరాయం తాజాగా ఎరువుల స
Urea Shortage : పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతులకు అత్యవసరమైన యూరియా ఉత్పత్తిపై కూడా పశ్చిమాసియా యుద్దం పంజా విసురుతోంది.
Toxic | కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా “టాక్సిక్” మరోసారి వార్తల్లో నిలిచింది. గోవా డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా మొదట మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా, తాజాగ
Dhurandhar 2 | ఇండియాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో “ధురంధర్ 2” ఒకటి. విడుదలకు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా ప్రీమియర్ షోల అడ్వా�
Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తె�
ఒక పక్క అగ్రరాజ్యం అమెరికాతో తీవ్రంగా యుద్ధాన్ని కొనసాగిస్తున్న ఇరాన్.. మరో వైపు గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోని అమెరికన్లందరినీ తమ ప్రాంతాల నుంచి వెంటనే బహిష్కరించాలని, తమ దే�
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కేవలం హొర్ముజ్ జలసంధి ద్వారా జరిగే సరుకు రవాణానేగాక, అంతర్జాతీయ సముద్ర రవాణా, విమానయాన కార్గోలపైనా ప్రభావం చూపుతున్నది. ఇరాన్ తమ పరిధిలోని హొర్ముజ్ జలసంధిని మూసివే�
Iran Israel War | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ను చమురు సంక్షోభంలోకి నెడుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 88 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది.
ఆసియా బ్యాంకుల్లో గుబులు మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో కల్లోలం సృష్టిస్తున్నది చూస్తూనే ఉన్నాం. దీంతో మిడిల్ ఈస్ట్ దేశాలకు అప్పులిచ్చిన బ్యాంకుల్లో ఇప్పుడు భయాందోళనలు న�
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధాగ్ని రగులుతున్నది. నాలుగు రోజులుగా బాంబుల వర్షం కురుస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అమెరికా సైనిక స్థావరాలతోపాటు విమానాశ్రయ
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం పై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలకు లోనవుతున్నారు.
Iran Israel War | విదేశాల్లో చదువుకుంటున్న మొత్తం భారతీయ విద్యార్థుల్లో పావు వంతు మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న దరిమిలా ఈ విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడే అవకాశ
గల్ఫ్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధంతో బాంబుల మోత మోగుతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ దేశ సుప్రీం లీడర్ ఖమేని మృతి చెందడంతో, అమెరికా స్థావరా�