దక్షిణాది రాష్ర్టాలు నిర్వహిస్తున్న టీవీ చానళ్ల ప్రసారాలను శాటిలైట్కు అప్లింకింగ్ చేసే ఎర్త్ స్టేషన్ను హైదరాబాద్ నుంచి గుజరాత్కు తరలించాలని కేంద్రంలోని మోదీ సర్కారు యత్నిస్తున్నది. తెలంగాణ ప�
గుజరాత్లో గత నెలలో జరిగిన మోర్బీ వంతెన దుర్ఘటనకు నిర్వహణ లోపంతోపాటు పరిమితికి మించి సందర్శకులను అనుమతించడమే కారణమని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నివేదికను ప్రభుత్వం త�
గుజరాత్ దాదాపు మూడు దశాబ్ధాల నుంచి బీజేపీ ఏలుబడిలో ఉన్నా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గెలుపొందలేదు.
అభివృద్ధిలో ‘గుజరాత్ మాడల్'ను ఆదర్శంగా తీసుకోవాలంటూ సుద్దులు చెప్పే బీజేపీ పెద్దలకు.. ఆ ‘మాడల్' ఏపాటిదో ఆ రాష్ట్రంలోని పలు గ్రామాల ప్రజలు ముఖం మీద కొట్టినట్టు చెబుతున్నారు.
Supreme Court | గుజరాత్లోని మోర్బీ వంతెన ప్రమాదంపై దర్యాప్తునకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్�
ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్, సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై ఈసీ స్పందించింది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఎన్నికల విధుల హాదా తెలిపే ఫొటోలను ఆయన పోస్ట్ చేసినట్లు ఆరోపించింది.
: గుజరాత్ సహా దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ఆ పార్టీ నేతల్లో వణుకు, భయం మొదలైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు.
Reshma Patel | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తులు ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు. తాజాగా పాటీదార్ ఉద్యమకారణి రేష్మా పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ఆప్ తీర్థం పుచ్చుకున్నార�
D Raja | గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచ