అది గుజరాత్లోని తాపీ జిల్లా. ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉండే నిజార్ నియోజకవర్గంలోని దోస్వాడా గ్రామంలో వేదాంత కంపెనీకి చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బీజేపీ సర్కారు �
‘Dogs are millionaires in Gujarat village | వాడికేం, తాతలు కూడబెట్టిన ఆస్తులున్నాయి. హాయిగా కాలుమీద కాలేసుకుని బతికేస్తాడు’ అంటుంటాం కొందరి విషయంలో. ఇదే మాట చక్కగా వర్తిస్తుంది ఈ ఊర కుక్కలకూ. ఎందుకంటే, వీటి ఆస్తి విలువ ఐదుకోట్ల రూ
అతను ఓ దళితుడు. గుండెపోటుతో కన్నుమూశాడు. గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేద్దామంటే అగ్రవర్ణాలు ససేమిరా అన్నాయి. దీంతో ఆ మృతుడి ఇద్దరు కొడుకులకు ఏంచేయాలో తోచలేదు. గ్రామానికి అవతలి ఒడ్డున ఓ ఖాళీ ప్
ఎనిమిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర మూడు రెట్లు పెరిగింది. పెట్రోల్పై 194 శాతం, డీజిల్పై 512 శాతం పన్ను మోత మోగింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతలా అంటే.. తాము ఎదుర�
2017 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. మొదటి దశలో గురువారం 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. 63.31 శాతం పోలింగ్ నమోదైంది
Moustache | గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న మగన్భాయ్ సోలంకి మాత్రం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పొడవాటి మీసాలు పెంచుకునే యువతకు ప్రత్యేక భత్యం ఇచ్చేలా ప్ర�
Vande Bharat Express | ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ తరచూ ప్రమాదాలకు గురవుతోంది. ఈ ట్రైన్ ప్రారంభమైన రెండు నెలల్లోనే మూడు సార్లు ట్రాక్పైకి వచ
‘గుజరాత్లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) కేవలం 8 ఏండ్లలో నిర్మించిన గుజరాత్ ప్రభుత్వానికి.. వసతుల లేమితో 60 ఏండ్లుగా కునారిల్లుతున్న పాఠశాలలు, అంగన్వాడీలను బాగుచేసే సోయి లేకుండ�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 56.88 శాతం పోలింగ్ నమోదైంది.
గుజరాత్కు చెందిన వైశాలి మెహతా నవతరం వ్యాపారవేత్త. తాను పనిచేస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అకారణంగా అవమానించడంతో.. కోపంతో రిజైన్ చేసి న్యూయార్క్ వెళ్లింది. అక్కడ పండ్ల రసాలను తలపించే సిరప్లు �