గుజరాత్ పోలీసులు జైళ్లలో రాత్రికి రాత్రి నిర్వహించిన భారీ ఆపరేషన్లో ఫోన్లు, ప్రాణాంతక వస్తువులు, మాదక ద్రవ్యాలు దొరికాయి. 1,700 మంది పోలీసులు 17 జైళ్లలో నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రెండేండ్ల శిక్ష విధిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది.
బీజేపీ నేతలు పదేపదే వల్లించే మాట ‘డబుల్ ఇంజిన్'. అయితే ఆ డబుల్ ఇంజిన్ అనేది ట్రబుల్ ఇంజినే అని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నది.
Cooling tower demolished | గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణంలోని ఉట్రాన్ విద్యుదుత్పత్తి కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న కూలింగ్ టవర్ను కంట్రోల్డ్ బ్లాస్ట్ విధానంలో కూల్చివేశారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో కేవలం ఏడు సెకన్
పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం)లో తాను అదనపు సంచాలకుడినని గొప్పలు చెప్పుకొన్న ఓ మోసగాడు జెడ్ ప్లస్ సెక్యూరిటీతో కశ్మీర్లో అధికార దర్పం ప్రదర్శించాడు.
Kiran Bhai Patel:పీఎంవోలో ఆఫీసర్ను అంటూ పరిచయం చేసుకున్నాడు. అందర్నీ హడలెత్తించాడు. ఏం చక్కా కశ్మీర్లో టూరేశాడు. రెండు వారాల గ్యాప్లోనే మరోసారి ఆ స్పాట్కు వెళ్లాడు. డౌట్తో పోలిసులు అతన్ని పట్టుకు�
PM Modi | ముప్పై ఏండ్ల క్రితం చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఓ వ్యాపారి.. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సిరిమంతుడిగా కొనసాగారు. అతనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. 2001 వరకూ ఆయన ఓ మోస్తరు పా�
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని దేశ రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేయగా.. ఇప్పుడు నమ్మి ఓటేసిన గుజరాతీ రైతులనూ ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నది. రైతులకు పగటి పూట కరెంట్ ఇవ్వాలంటే �
H3N2 | దేశంలో సీజనల్ ఎన్ప్లుయెంజా హెచ్3ఎన్2 కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వైరస్ను ఎదుర్కొనేందుకు అన్ని దవాఖానాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశి�
గుజరాత్ హింసాకాండకు (Gujarat riots) ప్రధాని మోదీయే (PM Modi) అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించి విడుదల చేసిన డాక్యుమెంటరీ (BBC for documentary) దేశంలో దుమారం రేపిన విషయం తెలిసిందే.
Gujarat Riots | గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, హత్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ అల్లర్ల ప్రజావేగు సంజీవ్ భట్ కూతురు ఆకాశీ భట్ అన్నారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డ్యాకు