Glenn Phillips : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కోసం విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా భారత్ వస్తున్నారు. ఈమధ్యే పొట్టి ప్రపంచకప్లో ఇరగదీసిన గ్లెన్ ఫిలిఫ్స్ (Glenn Phillips) గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడేందుకు శనివారం ఇండియాలో దిగాడు.
రానున్న ఐపీఎల్ సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నది. తమ అరంగేట్రం సీజన్లోనే టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ మరోమారు అదే ఫీట్ పునరావృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నది.
Mathew Hayden : మెగా టోర్నీకి మరో పద్దెనిమిది రోజులే ఉండడంతో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కీలక నిర్ణయం తీసుకుంది. గత సీజన్లో వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకొని దిగ్గజ ఆటగాడిని బ్యాటింగ్ కోచ్గా నియమించింది.
టీమ్ఇండియా యువ క్రికెటర్ సాయిసుదర్శన్ గాయపడ్డాడు. విజయ్ హజారే టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు బ్యాటర్ సుదర్శన్ పక్కటెముకలకు గాయమైంది. పరుగు తీసే సమయంలో డైవ్ చేయడంతో ఎమ�
Arshad Khan : పొట్టి క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. భారత దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో యువ పేసర్ అర్షద్ ఖాన్ (Arshad Khan) చరిత్ర సృష్టించాడు.
Wriddhiman Saha : భారత మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆరు నెలల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అతడు త్వరలోనే దేశవాళీలో కోచ్గా అవతారం ఎత్తనున్నాడు.
IPL 2025 : ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ను చూసి చాలా రోజులవుతోంది. తొలి సీజన్లో(2008) రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals).. ఆపై దక్కన్ చార్జర్స్.. 2022లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మినహాయిస్తే సింహభాగం టైటిళ్లు చెన్నై సూప�
Gujarat Titans: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ ఓటమిని తట్టుకోలేని అభిమానులు స్టేడియంలోనే ఏడ్చేశారు. ఆ లిస్టులో టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ సోదరి కూడా ఉన్నారు. ప్రేక్షుకుల గ్యాలరీలో ఉన్న ఆ
ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. లీగ్ దశలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున�
ఐపీఎల్-18 సీజన్ ఆసాంతం ఒడిదొడుకులతో సాగిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రయాణం విజయంతో ముగిసింది. తమ చివరి లీగ్ మ్యాచ్లో చెన్నై.. టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్కు షాకిస్తూ ఆ జట్టుపై 83 పరుగుల త�
ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారైన వేళ..లీగ్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనుకున్న గుజరాత్ టైటాన్స్ ఆశలు నెరవేరలేదు. గురువారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 33 పరుగుల తేడాతో లక్నో సూపర్జెయింట్స�
ఐపీఎల్-18లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది
IPL 2025 : వారం రోజులకుపైగా వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ లీగ్ మ్యాచ్లు నేటితో పునః ప్రారంభం కానున్నాయి. హిటర్ల బ్యాటింగ్ మెరుపులు.. బౌలర్ల వికెట్ సంబురాలను చూడలేకపోయిన అభిమానులు ఇక పండుగ చేసుకోనున్నా�