రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్ ) కేటాయింపు తెలంగాణ, ఏపీలకు విభజన చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు
పీహెచ్డీ విద్యార్థులకు జేఎన్టీయూ హైదరాబాద్ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటి వరకు విద్యార్థులు మూడు కోర్స్ వర్క్లు చేస్తుండగా, ఇక నుంచి నాలుగు చేయాల్సి ఉంటుందని
బ్యాంకుల్లోని ప్రభుత్వ ఖాతాలు, వాటిలోని నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభు త్వం నడుం బిగించింది. ఇటీవల తెలుగు అకాడమీ నిధుల్లో గోల్మాల్ జరగడంతో కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ప
సోషల్ మీడియాపై నియంత్రణకు కేం ద్రం ప్రభుత్వం ‘ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్' పేరుతో నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలు బీజేపీకి, కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వానికి తప్ప.. �
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు విధిగా ఐదు రోజులు క్వారంటైన్లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈనెల 17 నుంచి ఈ టోర్నీ తొలి దశ ప్రారంభం కానుండడంతో బీసీసీఐ మంగళవారం అన్నీ రాష్ర్టాల బోర్డుల�
మాస్క్ లేకుంటే వెయ్యి జరిమానా కరోనా కట్టడికి 10 వరకు కఠిన ఆంక్షలు సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి కట్టడి కోసం రా్రష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉ�
Char Dham Yatra Guidelines | ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్తో పాటు ఈ-పాస్ తప్పనిసరిగా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: పబ్లిక్ సర్వెంట్లపై అవినీతి, ఇతర నేరారోపణలు వచ్చినప్పుడు పోలీసులు విచారణ చేపట్టాలంటే ముందస్తు అనుమతి అవసరం. ఈ మేరకు 1988 నాటి అవినీతి నిరోధక చట్టానికి మూడేండ్ల కిందట ప్రభుత్వం సవ
న్యూఢిల్లీ: నకిలీ కరోనా వ్యాక్సిన్లు మార్కెట్లో సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అసలైనదా లేదా నకిలీదా అని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిం�
Covid-19 Vaccine for Kids | పిల్లలకు కరోనా టీకాలు ఎప్పుడు?.. ఎవరికి ముందుగా వేస్తరంటే? | దేశంలో 12 సంవత్సరాలు దాటిన పిల్లలకు కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన జైకోవ్-డీ టీకాకు డ్రగ్స�
ఫ్యామిలీ కోర్టుల్లో పలు వెసులుబాట్లు సుప్రీం మార్గదర్శకాలను పాటించాలి దిగువ కోర్టులకు హైకోర్టు సూచన హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): వైవాహిక వివాదాల కేసులను కక్షిదారులకు అనువైన కోర్టులకు బదిలీ చేయ
ఢిల్లీ ,జూన్ 8: దివ్యాంగ విద్యార్థులకు ఈ-కంటెంట్ ద్వారా సమగ్ర విద్యను అందించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు.డిజిటల్, ఆన్ లైన్, దూరవిద�
పోస్టాఫీసు సేవలకు కేంద్రం గైడ్లైన్స్.. |
కొవిడ్ నేపథ్యంలో పోస్టాఫీసుల నిర్వహణకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. తు.చ. తప్పకుండా వాటిని పాటించాలని ...