రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్యావసర సరుకుల కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో నిత్యావసర సరుకుల కొనుగోలు, టెండర్లలో �
Air India fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు, పైలట్లు, సిబ్బందికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు
Election Commission | సార్వత్రిక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతో పాటు ఎన్నికలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పలు కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. �
Supreme Court | దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపేందుకు త్వరలో మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తెలిపింది. పెండింగ్లో ఉన్న కేసులు, తుది తీర్పుపై ధిక్క
ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్ర అని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. ఖమ్మం ఐడీవోసీలో బుధవారం ఏర్పాటు చేసిన సెక్టార్ అధికా�
ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రారంభించిన రాష్ట్రీయ ఉచత్తర్ అభియాన్ (రూసా) పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ పథకం పేరును ప్రధానమంత్రి ఉచత్తర్ శిక్ష అభియాన్ (పీఎం -ఉషా)గా మార్చి
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది, సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో రాయడం, చదవడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాల పెంపుకోసం ప్రభుత్వం ఇప్పటికే వినూత్�
Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జీవో ఎంఎస్25ని విడుదల చేసింది. మహిళ పేరు మీదనే ఇల్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది.
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల కోసం అధిక పింఛన్పై ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) తాజాగా ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఉంటేనే ఆన్లైన్లో దరఖాస్తు చేస
చైనా సహా పలు దేశాల్లో కొవిడ్-19 కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భేటీ కానున్నారు.