చైనా సహా పలు దేశాల్లో కొవిడ్-19 కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భేటీ కానున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారమే ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ కోసం రుణాలను మంజూరు చేశాయని లోక్సభా వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించి�
Kalyanamastu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ కల్యాణమస్తు మరోసారి ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చే నెల 7 వ రాష్ట్రమంతా సామూహికంగా కల్యాణమస్తు జరిపేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు.
పారిశ్రామిక, వాణిజ్య, గృహ సముదాయాల్లో భూగర్భ జలాల వినియోగానికి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తీసుకోవడం తప్పనిసరి అని కేంద్ర జల్శక్తిశాఖ మరోసారి నోటిఫికేషన్ జారీచేసింది.
ఒకటో తరగతి పిల్లల కోసం 12 వారాల పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. 12 వారాల్లో 60 రోజులపాటు కృత్యాల ద్వారా పలు అంశాలను నేర్పిస్తారు. ఈ మేరకు పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని నిర్వహి
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులందరూ మాస్కు ధరించేలా చూడాలని
ఏటీఎంలలో వినియోగదారులకు కార్డు రహిత నగదు ఉపసంహరణల సదుపాయాన్ని కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు గ�