ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లోని షాపింగ్ కాంప్లెక్స్లో (Shopping Complex) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అమెరికాలో తెలుగు యువకుడొకరు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందిన ఒక రోజు తర్వాత అనుమానాస్పద స్థితిలో శవమై కన్పించాడు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్
Janasena | కృష్ణా జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆయన డ్రైవర్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా�
Perni Nani | కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కారుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Kodali Nani | వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కూడా
Kodali Nani | మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి వాలంటీర్లు షాకిచ్చారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేర
Kodali Nani |కృష్ణ జిల్లా గుడివాడలో వైసీపీ నేత కొడాలి నానికి అభిమానులు పాలాభిషేకం చేయడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ప్రజలు కొడాలి నానిని నిలదీశారంటూ పలు మీడియాల్లో వార్తలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో క�
Kodali Nani | ఏపీ రాజధాని అంశంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొలాల్లో రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.. రాజధాని రైతులు ఏ�
Suicide | సంసారంలో చిన్నపాటి మనస్పర్థలు రావడం సహజం. కాని దానిని జీర్ణించుకోలేని భార్య, భర్తల్లో ఎవరో ఒకరు అఘత్యానికి పాల్పడి కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటున్నారు.
గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. కొడాలి నానికి తానేంటో చూపిస్తానని చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్పై గట్టి సెటైర్ ఇచ్చారు. చంద్రబాబు
గతంలో వేసవి వచ్చిందంటే మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉండేది. చెరువులు, కుంటల్లో నీరు కనిపించని పరిస్థితి. దాంతో భూగర్భజలాలు అడుగంటి చేతిపంపులు, బోరుబావులు ఎండిపోయేవి.