SUV Car Costly | ఇక నుంచి ఎస్యూవీ కార్లు పిరం కానున్నాయి. 28 శాతం జీఎస్టీతోపాటు అదనంగా 22 శాతం సెస్ వసూలు చేయాలని శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
చేనేతపై జీఎస్టీని రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని అఖిల భారత పద్మశాలి సంఘం పునరుద్ఘాటించింది. త్వరలోనే లక్ష మందితో ఢిల్లీలో మహార్యాలీ నిర్వహిస్తామని ప్రకటించింది.
ఆన్లైన్ గేమింగ్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జీఎస్టీ మండలికి రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సిఫార్సు చేయవచ్చని అంటున్నారు
చేనేత కళ ఎంతో ప్రాచీనమైనది. భారతీయ చేనేత పరిశ్రమకు నాడు, నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్నది. సుమా రు రెండు శతాబ్దాల కిందటి వరకు భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం చేనేతదే. 18వ శతాబ్దంలో పారిశ్రామిక వి�
ఖరారు చేసిన మంత్రుల గ్రూప్ న్యూఢిల్లీ, జూలై 25: కేసినోలు, ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ రేటును మంత్రుల గ్రూప్ ఖరారు చేసింది. బహుమతి సొమ్ము పోను మిగిలిన నికర ఆదాయంపై కాకుండా, మొత్తం బెట్టింగ్ ద్వారా
పెన్సిల్ షార్ప్నర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్క్లు, హోటల్, హాస్పిటల్ రూమ్లు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల్ని నోటీఫై చేసిన సీబీఐసీ న్యూఢిల్లీ, జూలై 15: వచ్చేవారం నుంచి పలు ఉత్పత్తులు, సేవలు మరింత ప్రియం
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చండీఘఢ్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, లాటరీలపై 28 శాతం జీఎస్టీ విధింపు ప్రతిపాదనపై నిర్ణ�
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన వల్ల, నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కస్టమర్ చిరునామాలను అప్డేట్ చేయకపోవడం వల్ల భారీగా ఆదాయం దారి మళ్లుతున్నదని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు
పలు మినహాయింపులకు స్వస్తి ప్రీ ప్యాక్డ్ లేబుల్డ్ ఫుడ్పైనా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు పోస్టల్, బ్యాంకు చెక్కులపై బాదుడు పరిహారం పొడిగింపుపై రాష్ర్టాల పట్టు నేటి భేటీలో నిర్ణయం వెలు�
జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ సిఫారసులపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మండలిచేసే ప్రతిపాదనలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. జీఎ�
జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫారసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం నరేంద్రమోదీ ప్రభుత్వ కేంద్రీకరణ ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ. సుప్రీంకోర్టు న్యాయమూర్త