జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ సిఫారసులపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మండలిచేసే ప్రతిపాదనలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. జీఎ�
జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫారసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం నరేంద్రమోదీ ప్రభుత్వ కేంద్రీకరణ ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ. సుప్రీంకోర్టు న్యాయమూర్త
సమీక్షించనున్న పన్నురేట్ల హేతుబద్ధీకరణ కమిటీ వస్త్ర పరిశ్రమపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి తెలంగాణతోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ వ్యతిరేకత రావడంతో తాత్కాలిక వెనకడుగు జీఎస�
GST council meet: దుస్తులు, చెప్పులపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనిపై 2022, ఫిబ్రవరిలో జరిగే జీఎస్స్టీ మండలి 47 సమావేశంలో
FM Nirmala Sitharaman | వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి 46వ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఢిల్లీ శుక్రవారం ఈ సమావేశం జరుగుతున్నది.
మంత్రి హరీశ్ రావు | జీఎస్టీ మండలి 45వ సమావేశం ప్రారంభమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు
న్యూఢిల్లీ : పపెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఈ నెల 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో క