ఢిల్లీ , మే 29; కరోనా ఉత్పత్తులకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్కీలక నిర్ణయం తీసుకున్నది. కోవిడ్ ప్రోడక్ట్స్ పై దిగుమతి సుంకానికి సంబంధించి ఊరట కల్పించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జ�
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ | జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగనుండగా.. సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వహ�