జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వాల పాలనతీరుకు ఒక గీటురాయి. ఒక రాష్ట్రం లేదా దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక కొలమానం. ప్రజల కొనుగోలు సామర్థ్యానికి సూచిక. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజెప్పే ప్�
‘ఒక వ్యక్తికి రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతు దొరుకుతుంది. అత్యాశకు పోయి మొత్తం బంగారం ఒకేసారి తీసుకుందామని దాన్ని కోస్తాడు..’ ఆ తర్వాత ఏం జరుగుతుందో, దాని సారాంశం ఏమిటో మనందరికీ తెలిసిందే.
కేవలం పదిహేను నెలల్లో అంతా తలకిందులైపోయింది. ఆదాయం అదాటున అట్టడుగుకు అంటే డెడ్ స్టోరేజీ లెవల్కు ఎలా పడిపోయింది? జీఎస్టీ వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కేవలం ఒకే ఒక శాతం వృద్ధి రేటుతో అధమస్థాయికి
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల అక్టోబర్లో పెద్ద ఎత్తున నమోదయ్యాయి. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లకుపైగా వచ్చాయి. జీఎస్టీ మొదలైన దగ్గర్నుంచి ఇంతలా కలెక్షన్స్ ఉండటం ఇది రెండోసారే కావడం గమనార్హం.
GST Collection | సెప్టెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు రూ.1.73లక్షలకోట్లు వసూలయ్యాయి. వసూళ్లలో 6.5శాతం వార్షిక వృద్ధి నమోదైంది. గతేడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.62లక్షల కోట్లు వసూలయ్యాయి.
తెలంగాణలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏటేటా గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఎనిమిది నెలల్లో రూ.18,964 కోట్ల వసూళ్లు రాబట్టిన రాష్ట్రం
GST Collection | వస్తువుల సేవల పన్ను (GST) భారీగా వసూలయ్యాయి. అక్టోబర్ నెలలో రూ.1.72లక్షల కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022 అక్టోబర్లో రూ.1.52లక్షల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది 13శాతం పెరిగాయి. జీఎస్టీ వసూ�
GST Collection | సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లలో మరో రికార్డు నమోదైంది. రూ.1.63 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. ఈ ఏడాదిలో రూ.1.60 లక్షల కోట్ల పై చిలుకు జీఎస్టీ వసూలు కావడం ఇది నాలుగోసారి.
GST Collection | మే నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలయ్యాయి. మేలో రూ.1,57,090 కోట్లుగా వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 12శాతం పెరిగిందని పేర్కొంది.
GST Collection | గతేడాది ఏప్రిల్ తర్వాత రికార్డు స్థాయిలో మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్లు వసూలైతే, గత నెలలో రూ.1,60, 612 కోట్లు వసూలయ్యాయి.
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి నెలకుగాను రూ.1.55 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో పన్ను వసూలవడం ఇది రెండో�
పండుగ సీజన్ కొనుగోళ్లతో అక్టోబర్ నెలలో జీఎస్టీ (గూడ్స్, సర్వీసెస్ టాక్స్) వసూళ్లు 16.6 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది అక్టోబర్లో రూ.1.30 లక్షల కోట్ల వసూళ్లు జరగ్గా, ఈ అక్టోబర్లో రూ.1.52 లక్షల కోట్లు నమోదయ్యాయ