పేదింటికి ‘గృహలక్ష్మి’ రానున్నది. సొంతింటి కల త్వరలోనే నెరవేరనున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లతో దేశం దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి గూడు కల్పించింది. బాన్సువాడలో 11 �
పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు తాజాగా వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందించనున్నది. న
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో 8,400 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటివరకు 34,750 దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గానికి 3 వేల చ�
వైకల్యంతో బాధపడుతూ సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న దివ్యాంగులకు తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. రాష్ట్రం రాక ముందు రూ.500 ఉన్న పింఛన్ను క్రమక్రమంగా రూ.3016కు పెంచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా
సొంత జాగా ఉండి ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వం అండగా నిలిచింది. బృహత్తరమైన గృహలక్ష్మి పథకా నికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.3 లక్షల సాయం అందజేయనున్నది. మూడు విడుతల్లో ఇచ్చే సాయ�
పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు తాజాగా వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందించనున్నది. హ
పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలను నెరవేర్చే మహత్తర ‘గృహలక్ష్మి’ పథకానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సొంత జాగ ఉండి ఇల్లు కట్టు కోవాలనుకునే వారికి రూ.3 లక్షల సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించిం�
ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన గృహలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థ�
ఇల్లులేని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ సర్కారు..
పేదల సొంతింటి కల నెరవేరనున్నది. ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
నిరుపేదలకు నీడ కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ని బంధనల మేరకు ల�
తెలంగాణలో ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ సర్కారు..సొంత జాగా ఉండి ఇల్ల
గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇవ్వ
Gruhalakshmi Scheme | దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే రూ.3లక్షలు అందించనున్న విషయం తెలిసిందే. ఇందు కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిన వచ్చింది. అయ�