కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు గృహలక్ష్మి పథకం కింద ఇంటి స్థలం ఉండి నిర్మాణం చేసుకోవడానికి ముందుకు వచ్చిన అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేసింది. దీంతో వారంతా భూమిపూజ చేసుకొని ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట�
గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడంతో లబ్ధిదారులు బుధవారం ఆందోళనకు దిగారు. తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగారు. పథకాన్ని కొనసాగించాలని లేదంటే ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే అందులో తమకు తొలి ప్రాధాన్యమివ్వ�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకాన్ని తిరిగి కొనసాగించాలని, వెంటనే బిల్లులు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
కర్ణాటకలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీల్లో ఒకటైన ‘గృహలక్ష్మీ’ స్కీమ్ రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదు. 2023 నవంబర్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు కారణాలతో ఈ పథకం నిలిచిపోయింది.
CM KCR | మిషన్ మోడ్లో పేదలకు ఇండ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. సౌభాగ్యలక్ష్మి, గృహలక్ష్మి పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశా
సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. అధికారులు సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 53,333 దరఖాస్తులు రాగా.. 6
గృహలక్ష్మి పథకం మాకు అందటం లేదు. ఆ పథకం కింద ప్రభుత్వం ఇస్తున్నామని చెప్తున్న డబ్బు మాకెందుకు ఇవ్వరు? మీరేమో ఇస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు వచ్చి గృహలక్ష్మి పథకం వస్తున్నదా అని అడుగుతున్నారు. మాకు మా�
సీఎం కేసీఆర్ మానసపుత్రిక గృహలక్ష్మి పథకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించే కార్యక్రమం నిరంతర ప్�
గృహలక్ష్మి పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. తొలి విడుత లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే కార్యక
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో గృహలక్ష్మి పథకానికి ఎంపికైన లబ్ధ�
Minister Mallareddy | బీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ గృహలక్ష్మి పథకానికి
ప్రాజెక్టు పూర్తయి కాలువల్లో నీళ్లు పారుతుండగా పాలమూరు ప్రజల కండ్లల్లో ఆనందం కనిపిస్తుంటే.. కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు.
Minister Harish Rao | పైరవీలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్స్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అ�