గ్రూప్ 1 మెయిన్స్ ప్రక్రియలో వరుస తప్పిదాలే టీజీపీఎస్సీ కొంపముంచాయా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 రకాల తప్పలు దొర్లాయి.
గ్రూప్-1 మెయిన్ పరీక్ష ముల్యాంకనం చేసిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వాళ్లు ఉన్నారా? తెలుగులో గ్రూప్-1 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఎంతమంది ఎంపికయ్యారు? వారి సంఖ్య ఎందుకు తగ్గింది? తెలుగులో రాస్తే మారుల
గ్రూప్-1 మెయిన్కు హాజరైన అభ్యర్థుల్లో తొలుత ప్రకటించిన సంఖ్యకు తుది జాబితాకు మధ్య 10 మంది పెరిగిన మాట వాస్తవమేనని టీజీపీఎస్సీ అంగీకరించింది. తొలుత ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య కంటే ఆ తరువాత శాస్త్రీయంగా �
గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు �
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను టీజీపీస్సీ సోమవారం విడుదల చేసింది. పలువురు అభ్యర్థులు 900 మార్కులకు 500కు పైగా మార్కులు సాధించారు. ఓ అభ్యర్థి 570 మార్కులు సాధించగా, ఓ మహిళా అభ్యర్థికి 532.5 మార్కులొచ్చాయి. మరికొందరు 530
గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించగా, 31,383 మందికి 21,151 (67.3శాతం) హాజరయ్యారు. ఒక జవాబుపత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత �
కోర్టులో ఉన్న కేసుల కారణంగా టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మెయిన్స్ పరీక్షలను మరోసారి నిర్వహిస్తారన్న ప్రచ�
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రశ్నలు అభ్యర్థులకు చుక్కలు చూ పించాయి. ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉండడంతోపాటు చాలా పొడవుగా �
గ్రూప్ -1 పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైర్హాజరవుతున్నారు. బుధవారం వరకు 32 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 31,403 మందికి 21,429 మంది (68శాతం) అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో మూడు ప్రశ్నల్లో అక్షర దోషాలు, అచ్చుతప్పులు దొర్లాయి. వ్యాసరూప ప్రశ్నలు కావడంతో సమాధానాలు రాసేందుకు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. రెండోరోజైన మంగళవారం జరిగిన జనరల్ ఎస్సే పేప�
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్కో కేంద్రంలో 20 మందికి పైగా పోలీసులు విధుల్ల
ఉద్యోగార్థులపై మళ్లీ పోలీసులు తమ ప్రతాపం చూపారు. కనీసం గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించారు. ఆదివారం హైదరాబాద్ అశోక్నగర్లో ప్రెస్మీట్లో మాట్లాడుతుండగానే ఈడ్చుకెళ్లి కర్కశంగ�
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తన మొండివైఖరిని వీడాలని మాజీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్ష�