యాసంగి పల్లీ పంట కాలం పూర్తయిన తర్వాత ఆలస్యంగా మేల్కొన్న అధికారులు తాజాగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. తీరా పంటను తెచ్చిన తరువాత గన్నీ బ్యాగులు లేవంటూ కొనుగోళ్లు ఆపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నా�
అయిపోయిన పెళ్లికి తప్పెట్లమోత అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉన్నది. మండల కేంద్రమైన ఉప్పునుంతలలో సింగిల్విండో ఆధ్వర్యంలో సోమవారం ఎంతో ఆర్భాటంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం�
రైతులు పగలన, రాత్రనక ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి పండించిన వేరుశనగ పంటకు సరైన ధర లభించగా వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్ల చేత్తుల్లో దగాపడుతున్నాడు. నెలరోజుల నుంచి అ చ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ఎనిమి�
పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఈ సీజన్లో అనేక పంటలకు మద్దతు ధర దక్కక రైతులు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా వేరుశనగ, మిర్చి, కంది పంటలు సాగుచేసిన రైతులు అరిగోస పడుతున�
కండ్లముందే పంటలు ఎండిపోతున్నాయి.... ఎండిన పంటలను ఇప్పటికే అనేక మంది రైతులు గొర్లు, బర్లు, ఆవుల మేతకు వదిలివేశారు.. వ్యవసాయాధికారులు ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పం�
వేరుశనగ సాగులో ఫంగల్ సమస్యలకు చెక్ పెట్టి దిగుబడులను పెంచేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తున్నది. దేశంలోని వివిధ శీతోష్ణ, భూసార పరిస్థితులను ఆధారంగా చేసుకుని అఫ్లోటాక్సిన్ (ఆస్పిరిజెల్లా)ను నియంత్రించే�
MLC Kavitha | వేరుశనగ రైతుల(Groundnut Farmers)సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు.
ఆరుగాలం కష్టించిన వే రుశనగ రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రెక్క లు ముక్కలు చేసుకొని సాగుచేసిన వేరుశనగ ధర రోజురోజుకూ తగ్గుతుండడంతో రైతులు దిక్కుతోచ ని స్థితిలో పడిపోయారు. తాము పండించిన వేరుశనగను మార�
పంటమార్పిడి విధానంతో పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా భూసార సంరక్షణ, పోషక లోపాల నివారణ జరిగి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జిల్లాలో వ్యవసాయం జోరుగా సాగుతున్నది. ప్రస్తుతం రబీకాలం నడుస్తుండగా రైతన్న పొలా ల్లో బిజీగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో యాసం గి సీజన్లో 95,042 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకానున్నట్లు జిల్లా వ్యవసాయాధి�
సంగారెడ్డి జిల్లాలో 8 శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ, మార్క్ఫెడ్, మార్కెటింగ్