ఆన్లైన్ మార్కెటింగ్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ‘విజయ’ బ్రాండ్ వంట సరుకులను కూడా ఆన్లైన్ ప్లాట్ఫాం ద్వారా విక్రయించాలని ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ఫెడ్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్ర
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేసి, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు తీస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుక�
వర్షాలు అనుకున్న స్థాయి కంటే అత్యధిక స్థాయిలో కురిసి భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీలలోని రైతులు ఈ యాసంగిలో వేరుశనగ పండించారు. దీంతో మండల వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో స�