కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మంది�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ బలమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని సంజీవ్రెడ్డి ఫ్యాక్టరీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
‘సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నదని, అభివృద్ధిలోనూ దూసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి ఆశయాలను అమలు చేయడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాం, అర్హులందరికీ పథకాలు అందించడంలో పూర్తి �
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన నియోజకవర్గమైన కరీంనగర్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సంక్షేమ పథకాల చెక్కులు, ప్రొసీడింగ్ కాపీలు అందించి వారి అభిమానాన్
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శకంగా పథకాలను అమలుచేస్తున్నరు. కార్యకర్తలకు సంబంధం లేకుండా, ప్రజలే కేంద్ర బిందువుగా పాలన సాగిస్తున్నరు. ఈ ప్రభుత్వం మీది.. ప్రతి పైసా మీదే. మీరు కట్టే పన్నులపైనే ఈ సర్కా�
రాష్ట్రంలో పదకొండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పశువుల కొట్టాలకు బిల్లులు మంజూరు చేసి.. దళారుల చేతుల్లో వేల కోట్ల రూపాయలను పెట్టి ప్రజలను మోసం చేసిన ఘనత ఆ పార్టీదని సత్తుపల్లి ఎమ్మెల్యే స�
టికెట్ వస్తుందో.? రాదో తెలియని అయోమయ పరిస్థితి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లో ఉంటే.. అధికార పార్టీలో మాత్రం గడిచిన నెలన్నర రోజులకు పైగా అభ్యర్థులంతా నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరతీసిందని, ఆరు హామీలు ప్రకటించి ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నదని సంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ విమర్శించారు.
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని రైతువేదికలో మహిళలకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడ�
కుటుంబంలో పార్టీ కూడా ఒక భాగమే అని నమ్మారు. కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూనే గులాబీజెండాను భుజానికెత్త్తుకున్నారు. నేతల గెలుపు కోసం జేజేలు కొడుతూ నిరంతరం శ్రమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కా
‘కాంగ్రెస్ మన రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించింది. కానీ ఏం చేయలేదు. ఇప్పుడు అమలవుతున్న పథకాలు ప్రజలకు అందించాలన్న ఆలోచన రాలేదు. కనీసం ఒక్క రంగాన్ని అయినా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎటు చూసినా అస్తవ్�
స్వరాష్ట్రంలోనే పల్లెల్లో అసాధారణ అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సొంత స్థలం ఉండి ఇండ్లు లేని పేదలకు విడుతల వారీగా గృహలక్ష్మి కింద రూ. 3 లక�
తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని అన్నారు. ఖమ్మంలోని ఇళ్లు లేని పేద వారికి ఇళ్లు �