నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో సర్కారు అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం నిరుపేదలకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో సంక్షేమం, అభివృద్ధికే అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి పారదర్శక పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఎంప�
ఇళ్లులేని పేదలకు వారం రోజుల్లో ఇంటి స్థలాలు పంపిణీ చేస్తున్నానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావ
అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బలిజపల్లి, జంగమయ్యపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థ
వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందించి లబ్ధి చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు.
నివాస స్థలం ఉండి ఇల్లు లేని వారి కో సం రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి సర్కారు రూ. 3లక్షల సాయం అందించనుంది. ఈ పథకం అమలులో భాగంగా యాదాద్రి భువనగిరి జ�
Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహలక్ష్మీ పథకానికి ఆహార భద్రత కార్డు వారందరూ అర్హులేనని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula ) స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవా�
గ్రామ సభల ద్వారా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను గుర్తిస్తామని, నియోజవర్గానికి 7500 గృహాలు మంజూరు చేయిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావే�