Current Charges | తెల్ల రేషన్కార్డు కలిగిన 200 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల పడుతున్న భారాన్ని ఇతర క్యాటగిరీల వినియోగదారుల మీద మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదా?
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న ప్రతి పథకం లోపభూయిష్టంగానే కనిపిస్తున్నది. ఒక విధానం అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్న పథకాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయ�
“వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్.. ప్రజాపాలనలో జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతడికి రెండు నెలలుగా జీరో బిల్లు రావడం లేదు. దీనిపై మండల పరిషత్ కార్యాలయానికి నాలుగు దఫ�
గతంలో దరఖాస్తు చేసుకొని అర్హత ఉన్నా.. గృహజ్యోతి పథకం అందనివారు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వివరాలను సవరించుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండ్లు మారినవారు, వి�
గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అధికారులు షాక్ ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందని, తర్వాత చూద్దామని ఓ సారి, ఆన్లైన్లో తప్పుగా నమోదు చేశారని, ప్రభుత్వం ఇ
Power bill | ఇంటి కరెంట్ బిల్లు చూసిన యజమానికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది.
గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను మార్చి నెల నుంచే అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపా రు. ఎవరికైనా జీరో కరెంట్ బిల్లులు రాకపోయినా.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు అర్హులకు అందకుండా పోతున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కంప్యూటర్లలో ఎంట్రీ చేయలేదని పలువురు వాపోతున్నారు. అవసరమైన జిరాక్స్లతో దరఖాస్తు అందించ�
ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలకు సూచించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ ఏరియాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సి�
విద్యుత్ శాఖ అధికారులు గృహజ్యోతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కే వరుణ్రెడ్డి అన్నారు. శనివారం నస్పూరులోని ఫ్లడ్ కాలనీలో గృహజ్యోతి పథకం జీరో బిల్లుల మంజూరు రసీదులను లబ్ధిద�
ఇప్పటికే ప్రజాపాలనలో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ జీరో బిల్ రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ గృహజ్యోతి పథకం వర్తిస్తుందని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డ
త్వరలో 500 రూపాయలకే సిలిండర్ పథకాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు. పట్టణంలోని బీసీకాలనీ (2వ వార్డు)లో ఆయన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడార
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల గ్రామంలో గృహజ్యోతి పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.