ఫోర్త్సిటీ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. హెచ్సీయూ భూముల విక్రయానికి ఆంధ్రా బీజేపీ ఎంపీ సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ ఎంపీ కంపెనీకి గ్రీన్ఫీల్డ్
మంథనిలో రింగ్ రోడ్డు పేరుతో రూ.300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కనే రింగ్ రోడ్డు నిర్మిస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగంగా ఉంటుందో మంత్రి శ్రీధర్బాబు సమాధానం చెప్�
ఫ్యూచర్ సిటీ కోసం వేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే భూ బాధితులు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. మహేశ్వరం మండలం రావిర్యాలకు చెందిన సుమారు పది మంది రైతులు పెట్రోల్ బాట
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై కాంగ్రెస్ సర్కారు మొండిగా ముందుకు పోతున్నది. ‘మా ప్రాణాలు పోయినా రోడ్డు వేయనివ్వం.. ఉన్న కొద్దిపాటు భూములను లాక్కుంటే మెమె
పంట పొలాల్లోకి వెళ్లేందుకు గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల ఇబ్బంది పడుతున్నామని, తమకు దారి చూపాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ఎర్రగుంటపాడు, వేంసూరు గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం వేంసూరులో
ఖమ్మంజిల్లా వేంసూరు-ఎర్రగుండపాడు మధ్య ఎన్టీఆర్ కెనాల్పై 11కేవీ విద్యుత్తువైర్లు ఉన్నా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి పనులు చేపట్టారు. కేఎంవీ కంపెనీ సైట్ ఇంజినీర్లు, గ్రీన్ఫీల్డ్ హ
దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై ఖమ్మం ధంసలాపురం వద్ద ఏర్పాటుచేయాల్సిన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్లో సమీక్షించారు. రెండు డిజైన్లను సమ�
అమరావతి - నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరం మీదుగా హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భూములను కోల్పోతున్న రైతులు ఖమ్మం ఆర్డీవ�
భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై టే�
విజయవాడ-నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గురువారం వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. హనుమకొండ జిల్లాలోని మొగుళ్లపల్లి, గట్లకానిపర్తి, రంగ
నిజామాబాద్ నుంచి క్యాతన్పల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు తమ భూమిలిచ్చేది లేదని లక్షెట్టిపేట, పోతపల్లి, ఇటిక్యాల, సూరారం, గుల్లకోట గ్రామాల ప్రజలు తెగేసి చెప్పారు. ఆదివారం భూ సర్వేకు వస్త�
నిజామాబాద్ నుంచి క్యాతన్పల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని లక్షెట్టిపేట, పోతపల్లి, ఇటిక్యాల, సూరారం, గుల్లకోట గ్రామాల ప్రజలు తెగేసి చెప్పారు.
గ్రీనరీ మధ్య కనిపిస్తున్న ఈ చిత్రం ముదిగొండ నుంచి చెరువు మాధారం వెళ్లే బీటీ రోడ్డు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రహదారి పనులు చేపట్టినా వాటిని సకాలంలో పూర్తి చేస్తున్నది. గడిచిన తొమ్మిదేళ్లలో జిల్లావ్యాప్తంగా ప�