TTD key decisions | టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది.
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. శుక్రవారం ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరమ్మ కార్మిక యూనియన్లతో సమా�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. భూసేకరణ పూర్తికాకపోవడం, ఇతర అనుమతులు రాకపోవడం వల్ల ఇప్పుడే పనులు చేపడితే మధ్యలో ఆగిపోవడం ఖాయమనే ఉద్దేశం
భారత్లో పర్యటించేందుకు పాకిస్థాన్ హాకీ జట్లకు గ్రీన్సిగ్నల్ దొరికింది. ఆసియాకప్తో పాటు ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ జట్ల ప్రాతినిధ్యానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ర
వాహనం అవసరంగా మారిపోయింది. ఒకే ఇంట్లో నాలుగైదు వాహనాలు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ లాంటి నగరంలో ఇక వాహనాల వినియోగం చెప్పక్కర్లేదు. బైకులు, కార్లు నాలుగైదుకు మించి ఉంటున్నాయి. గ్రేటర్లో వాహ
కంగనారనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా రాజకీయపరంగా సున్నితమైన అంశాలను చర్చించారనే కారణంతో సెన
AP Cabinet | ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు (Polavaram) నిర్మాణ బాధ్యతలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ అభినందిస్తూ తీర్మానించింది.
రాజధాని ఫైల్స్ సినిమాను ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసుకునేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించామని చెప్పిన సెన్సార్ బోర్డు వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ స
నల్లగొండ జిల్లాలో నూతనంగా మరో 24 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పలు మండలాల్లోని స్థానికుల డిమాండ్ మేరకు అప్పట్లోనే కేసీఆర్ సర్కార్ నూతన పంచాయతీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలను స్వీకర�
వికారాబాద్ జిల్లాకు మరింత హరితసిరి రాబోతున్నది. జిల్లాలో అర్బన్ పార్కుల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో మొత్తం 50 పార్కులను ఏర్పాటు చేసేందుక