Papikondalu | గోదావరి పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్�
శాసససభ శుక్రవారం నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. గతంలో ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిప్పి పంపించడంతో తిరిగి వాటిని సభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర పాలక సంస్థల్లో కోఆప్షన్ సభ్
Coromandel Express: భువనేశ్వర్ దిశగా వెళ్తున్న అప్ మెయిన్ లైన్కు... 12841 నెంబర్ రైలు కోసం తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత సిగ్నల్ తీసేశారు. అయితే అప్ లూప్ లైన్లోకి ఎంటరైన కోరమండల్ రైలు.. దానిపై ఉన్న గూ�
ఉమామహేశ్వర లిఫ్ట్ పట్టాలెక్కనుంది. ఈనెల మొదటి వారంలో రూ.1,534కోట్లతో ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు మంజూరు కాగా, రెండు వారాల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావే
ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగంపై తాజా పత్తి విత్తనాల ధర పెంపుదలతో రూ.7.52 కోట్ల అదనపు భారం పడనుంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ వానకాలంలో 8.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుంది.
గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే మంజూరు చేస్తూ రోడ్ల విస్తరణకు సహకరిస్తున్నది. తాజాగా ఆలేరు నియోజక వర్గంలో 9 రహదారుల �
కష్టకాలంలో మక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. యాసంగి మక్కల కొనుగోలుకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మక్కల కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి
గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు నవశకం రానున్నది. జస్టిస్ లోదా కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో క్రికెట్ క్రీడారంగంలో నూతన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు హైదరాబాద్ చుట్ట�
అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కొవిడ్ నుంచి రక్షణ కల్పించేందుకు హైదరాబాదీ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన నాసల్ వ్యాక్సిన్ (ముక్కు ద్వారా తీసుకొనే టీకా) ఇన్కో
ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించింది. ఇప్పటికే తొలివిడతగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చిన ఆర్థికశాఖ తాజాగా మరో 3,3
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో 50 పడకల మెటర్నిటీ ఆస్పత్రి కోసం చాలాకాలంగా వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ కవితారెడ్డి ప్రయత్నాలు చేస్తు
లండన్: సింగిల్ డోసు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు బ్రిటన్ శుక్రవారం పచ్చజెండా ఊపింది. బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హేంకాక్ ఈ సంగతి వెల్లడించారు. విజయవంతమైన బ్రిటన్ టీకాల కార్యక్రమానికి ఈ కొత్త టీకా దన్నుగ�