విశ్వనగరంలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ఏమాత్రం బెరుకు లేకుండా పట్టపగలే వరుస చోరీలకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న ఇండ్ల నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్�
గ్రేటర్ హైదరాబాద్లో మరో అవినీతి దందాకు తెరలేచింది. జీహెచ్ఎంసీ ప్రకటన విభాగంలో వందల కోట్ల రూపాయలు వచ్చే రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కేబీఆర్ పార్క�
గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా.. ఆచరణలో విఫలమవుతున్నది. ముఖ్యంగా ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణ, తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భేజీ వనరేబుల్ పా
గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నేతలు రేషన్ కార్డుల దందాకు తెరతీశారు. డివిజన్ల వారీగా కింది స్థాయి కాంగ్రెస్ నేతలు తాము ఎంపిక చేసిన వారికే కార్డులివ్వాలంటూ పౌర సరఫరాల అధికారులపై ఒత్తిడి చేస్
వర్షాలు పడుతున్న వేళ.. వచ్చే మూడు నెలల పాటు గ్రేటర్లో సెల్లార్ తవ్వకాలపై జీహెచ్ఎంసీ ఆంక్షలు విధించింది. నిర్మాణాలు జరుపుతున్న బిల్డర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు చాలా చోట
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కల్తీ కల్లు మాఫియా రాజ్యమేలుతోంది. ధనార్జనే ద్యేయంగా ప్రమాదకరమైన క్లోరోహైడ్రేడ్(సీహెచ్), ఆల్ఫాజోలం, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలతో ఈ మాఫియాలు కల్తీ కల
గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మరో సర్వేకు సన్నద్ధమైంది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43వేల నిర్మాణాలు ఉన్నాయని అ�
గ్రేటర్ రోడ్లను కొందరు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.. సివరేజీ, పైపులైన్, కేబుల్స్ పనులంటూ రోడ్లను తవ్వి పనులు పూర్తయ్యాక మళ్లీ వేయడం లేదు. కొన్ని చోట్ల మట్టిపోసి వెళ్తుండగా, మరికొన్ని ఏరియాల్లో అలాగే వ�
గ్రేటర్లో విచ్చలవిడిగా సాగుతున్న ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కరువైంది. వైద్యాధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేసినా కూడా భయమన్నది లేకుండా ఇష్టానుసారంగా స్కానింగ్ దందా సాగుతున్నది.
వరుస వర్షాలకు తోడు సీజనల్ ముంచుకొస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత వైద్యులను, రోగులను కలవరపెడుతోంది. వాతావరణంలో మార్పులు ఏర్పడటంతో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో �
రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో సోమవారం రాత్రి గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు బీహెచ్ఈఎల్ లో అత్యధికంగా 1.45సెం.మీలు, టోలిచౌకిలో 1.40సెం.మీలు, లింగంపల్లిలో
గ్రేటర్ జనంపై ‘ఆగని చలాన్ల మోత’ అనే శీర్షికతో సోమవారం ‘నమస్తే’లో ప్రచురితమైన వార్తను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. వచ్చే నెల 28వ తేదీలోపు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నివే�