గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో నీటి దందా విచ్చలవిడిగా సాగుతున్నది. వేసవి రావడంతో శివారు రోడ్లన్నీ నీటి ట్యాంకర్ల మోత మోగిపోతున్నది. ఖాళీ స్థలాల్లో ఇష్టానుసారంగా బోర్లు వేసి అక్రమార్కులు భూగర్భ జలాలను త
రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్కు ఒరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిస్థాయిలో రెండుసార్లు బడ్జెట్ పెట్టినా హైదరాబాద్ అభివృద్ధి మాత్రం అంగు�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 10గంటల వరకు బాలానగర్, ఫతేనగర్, బోయిన్పల్లి, నాంపల్లి, గన్ఫౌండ్రి, విజయనగర్ కాలనీ
ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పన్ను వసూళ్ల వేటను ముమ్మరం చేయాలని భావిస్తున్నది. దాదాపు 11 లక్షల మంది ప్రాపర్టీ�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు 40కి చేరువగా నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
‘ఎక్కడ నివసిస్తున్నవారికి అక్కడే ఇల్లు’ అనే పద్ధతిలో ప్రభుత్వం పట్టణ పేదలకు బహుళ అంతస్తుల టవర్లు నిర్మించనున్నట్టు ప్రకటించింది. గతంలో జీ+3 అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెప్పిన సర్కార్, తాజాగా 10 అంతస�
గ్రేటర్లో సరిపడా బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్లపై ఎండలోనే నిల్చోవాల్సి వస్తున్నది. సాధారణంగా గ్రేటర్లో 6 వేల బస్సులు అవసరముందని రవాణా రంగ నిపుణులు ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివ�
గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు వివాదాస్పద స్థలాల్లో మూడు నుంచి నాలుగు అంతస్థుల నిర్మాణాలు చే�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్రేటర్ హైదరాబాద్ను మూడు ముక్కలు చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రజా ప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా �
గ్రేటర్ హైదరాబాద్లో మురుగు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శివారు ప్రాంతాల్లో మురుగు ఉత్పత్తికి తగ్గట్లు మురుగు నీటి శుద్ధి కేంద్రాలు లేవు. ఉన్న కొన్నింటిలో శుద్ధి చేసే కెపాసిటీ తగినంత లేదు. దీంతో ప్ర�
హైదరాబాద్ నగరం ప్రపంచంలోని అగ్ర నగరాలతో పోటీ పడుతున్నదిని, మహ నగరం చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం ఓ చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్�
గ్రేటర్ హైదరాబాద్ పాలనలో మరో కీలక అధ్యాయం మొదలుకానున్నది. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం మరో వారం రోజుల్లో (ఫిబ్రవరి 10న) పూర్తి కానుంది. మేయర్, డిప్యూటీ మేయర్ సహా 150 మంది కార్పొరేటర్లు మాజీలు కానున్నారు. ద