గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు వివాదాస్పద స్థలాల్లో మూడు నుంచి నాలుగు అంతస్థుల నిర్మాణాలు చే�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్రేటర్ హైదరాబాద్ను మూడు ముక్కలు చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రజా ప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా �
గ్రేటర్ హైదరాబాద్లో మురుగు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శివారు ప్రాంతాల్లో మురుగు ఉత్పత్తికి తగ్గట్లు మురుగు నీటి శుద్ధి కేంద్రాలు లేవు. ఉన్న కొన్నింటిలో శుద్ధి చేసే కెపాసిటీ తగినంత లేదు. దీంతో ప్ర�
హైదరాబాద్ నగరం ప్రపంచంలోని అగ్ర నగరాలతో పోటీ పడుతున్నదిని, మహ నగరం చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం ఓ చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్�
గ్రేటర్ హైదరాబాద్ పాలనలో మరో కీలక అధ్యాయం మొదలుకానున్నది. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం మరో వారం రోజుల్లో (ఫిబ్రవరి 10న) పూర్తి కానుంది. మేయర్, డిప్యూటీ మేయర్ సహా 150 మంది కార్పొరేటర్లు మాజీలు కానున్నారు. ద
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ శివార్లు మరింత విస్తరిస్తున్నాయి. అంతే వేగంగా శివారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లు వెలుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న హోటళ్లు, రె�
గ్రేటర్ హైదరాబాద్లో వాయు కాలుష్యం పెరగటానికి పరిశ్రమలకు ఎలాంటి సంబంధం లేదని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) క్లీన్ చిట్ ఇచ్చేసింది. పీఎం-10, పీఎం- 2.5 ధూళి కణాలతో పాటు ఇతర కాలుష్య కారకాలు వ
మహానగరంలో మంచి నీరు తాగలేని విధంగా గరళంగా మారుతున్నది. ఇండ్ల నుంచి వచ్చే గృహ వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ భూమిలో కలిసిపోతున్నది. మహా నగరంలోని భూగర్భజలాలు విషతుల్యంగా మారుతున్నాయి. ఇండ్లలోని బోర్లలో పుష�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రంగారెడ్డిజిల్లా ఉనికికే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ.. జీడీఏ పెంపొందించుకోవడంలో దేశంలోనే జిల్లా
Adibhatla | ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని రాగన్నగూడకు తరలించొద్దని శనివారం ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నా
చలికాలంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోవడంతో పాటు దట్టమైన పొగ మంచు అలుముకుంటోంది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామ�
గ్రేటర్ హైదరాబాద్ను వికేంద్రీకరణ చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. అందులో ఎన్నో మతలబులున్నాయంటూ నగర వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నీ జీహెచ్ఎంసీలో ఒకే గొ�
వాహనపన్ను ఆదాయంలో 50శాతం గ్రేటర్ హైదరాబాద్లోని రోడ్ల అభివృద్ధికి, మిగతాది గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి కేటాయించాలని ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొయినుద్దీన్ కోరారు.