గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని ఎలాంటి అవాంతరాలు లేకుండా అందించేందుకు జలమండలి చేపట్టిన బస్తీబాట అట్టర్ ఫ్లాప్ అవుతున్నది. ఎండలు తీవ్రమైన నేపథ్యంలో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అ
ఎండలు మండుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్లో నీటి కొరత ఏర్పడుతున్నది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు భూగర్భ జలాలను జలగల్లా పీల్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బోర్లు వేసి నీటిన�
గ్రేటర్ హైదరాబాద్లో వర్తించే అదనపు హెచ్ఆర్ఏ కోసం కొందరు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డిప్యుటేషన్ గడువు ముగిసినా.. మళ్లీ గ్రేటర్లోనే పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. ఐదేండ్�
గ్రేటర్ హైదరాబాద్లోని విద్యుత్ స్టోర్స్లో నో స్టాక్ అంటూ అధికారులు చెబుతుండడంతో కాంట్రాక్టర్లు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా సామగ్రి రాకపోవడంతో అభివృ�
ప్రభుత్వానికి ఇప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి వచ్చే జరిమానాలు ఆదాయ వనరుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. ఏకంగా 153 శాతం చలాన్ల రెవెన్యూను పెంచేశారని నివేదికలు చెబుతున్నాయి. జనవరి, 2025లో రూ. 108 కోట్లు చలాన్ల న
వేసవి ఆరంభంలోనే గ్రేటర్ హైదరాబాద్లో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరంలో అప్రకటిత కరెంట్కోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఏ నిముషానికి కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో నీటి దందా విచ్చలవిడిగా సాగుతున్నది. వేసవి రావడంతో శివారు రోడ్లన్నీ నీటి ట్యాంకర్ల మోత మోగిపోతున్నది. ఖాళీ స్థలాల్లో ఇష్టానుసారంగా బోర్లు వేసి అక్రమార్కులు భూగర్భ జలాలను త
రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్కు ఒరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిస్థాయిలో రెండుసార్లు బడ్జెట్ పెట్టినా హైదరాబాద్ అభివృద్ధి మాత్రం అంగు�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 10గంటల వరకు బాలానగర్, ఫతేనగర్, బోయిన్పల్లి, నాంపల్లి, గన్ఫౌండ్రి, విజయనగర్ కాలనీ
ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పన్ను వసూళ్ల వేటను ముమ్మరం చేయాలని భావిస్తున్నది. దాదాపు 11 లక్షల మంది ప్రాపర్టీ�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు 40కి చేరువగా నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
‘ఎక్కడ నివసిస్తున్నవారికి అక్కడే ఇల్లు’ అనే పద్ధతిలో ప్రభుత్వం పట్టణ పేదలకు బహుళ అంతస్తుల టవర్లు నిర్మించనున్నట్టు ప్రకటించింది. గతంలో జీ+3 అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెప్పిన సర్కార్, తాజాగా 10 అంతస�
గ్రేటర్లో సరిపడా బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్లపై ఎండలోనే నిల్చోవాల్సి వస్తున్నది. సాధారణంగా గ్రేటర్లో 6 వేల బస్సులు అవసరముందని రవాణా రంగ నిపుణులు ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివ�