చలిగాలులు గ్రేటర్ వాసులను వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకి సాధారణ స్థాయికంటే తక్కువకు క్షీణిస్తుండటంతో చలితీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాత్రి ఉష్ణోగ్�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది.
ఢిల్లీ పేలుడు ఘటనతో గ్రేటర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రదాడులకు కుట్ర పన్నిన వారిలో నగరానికి చెందిన ఒక వైద్యుడిని అరెస్టు చేసిన మూడు రోజులకే దేశ రాజధానిలో భారీ పేలుడు సంభవించడం, గతంలోనూ పట్టుబడిన ఉగ�
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని ఎత్తేయడమే కాదు.. నిర్మాణ అనుమతులు లేకున్నా.. మరే ఇతర లుకలుకలున్నా ‘ప్రత్యేకం’గా ఫైన్లు వేసి ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం
గ్రేటర్లో రోడ్ల నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. దీంతో నగర రహదారులు గుంతలమయంగా, మృత�
గ్రేటర్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అటకెక్కించింది.
గ్రేటర్ హైదరాబాద్లో కల్తీఫుడ్, నాణ్యత లేని ఆహారంతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో కల్తీ కలకలం సృష్టిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు
తెలంగాణ హక్కుల కోసం నిరంతరం పోరాడడమే కాకుండా హైదరాబాద్ రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేసిన మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు నగరంలోని బేగంపేటలో 3.25 సెం.మీలు, బహుదూర్పురాలోని సులేమాన్నగర్లో 3.0సెం.మీలు,
బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9గంటల వరకు ఉప్పల్లో 1.13సెం.మీలు, సరూర్నగర్, చిలుకానగర్, అస్మాన్ఘడ్, మలక్పేట, తదితర
బంగాళఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడడంతో గత రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. అయితే నగర శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా
హైదరాబాద్ మహా నగరం అతలాకుతలం అవుతున్నది. అర గంట వర్షానికే చిగురుటాకులా వణికిపోతున్నది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు.. రేవంత్రెడ్డి ప్రభుత్వం గత చరిత్రను తిరగరాస్తా అంటూ ఏర్పాటు చేసిన హైడ్