హైదరాబాద్ మహా నగరం అతలాకుతలం అవుతున్నది. అర గంట వర్షానికే చిగురుటాకులా వణికిపోతున్నది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు.. రేవంత్రెడ్డి ప్రభుత్వం గత చరిత్రను తిరగరాస్తా అంటూ ఏర్పాటు చేసిన హైడ్
గ్రేటర్లో నాలాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. నాలాల్లో పడి ప్రతి ఏటా వర్షాకాలంలో ఒకరిద్దరు చనిపోతున్నా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం రావడం లేదు.
గ్రేటర్ హైదరాబాద్ను ఆదివారం భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. పలు కాలనీలకు వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షేక్పేట, మణికొండ, నార్సిం�
గ్రేటర్ పరిధిలో అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం నగర ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. నాలాలు, డ్రైనేజీలు, మ్యాన్హోళ్లు, రోడ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారుల నిర్లక�
గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు అక్రమ ప్రకటనలకు అడ్డాగా మారాయి. బస్టాపులు, జంక్షన్లు , మెట్రో, ఇతర ఖాళీ స్థలాల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేసుకుని అక్రమార్కులు దందా చేస్తున్నారు. ఈ చీకటి వ్యాపారంలోక
మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6530కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి రూ
గ్రేటర్ హైదరాబాద్లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకులు జీవ వ్యర్థాలను విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో �
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
విశ్వనగరంలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ఏమాత్రం బెరుకు లేకుండా పట్టపగలే వరుస చోరీలకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న ఇండ్ల నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్�
గ్రేటర్ హైదరాబాద్లో మరో అవినీతి దందాకు తెరలేచింది. జీహెచ్ఎంసీ ప్రకటన విభాగంలో వందల కోట్ల రూపాయలు వచ్చే రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కేబీఆర్ పార్క�
గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా.. ఆచరణలో విఫలమవుతున్నది. ముఖ్యంగా ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణ, తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భేజీ వనరేబుల్ పా
గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నేతలు రేషన్ కార్డుల దందాకు తెరతీశారు. డివిజన్ల వారీగా కింది స్థాయి కాంగ్రెస్ నేతలు తాము ఎంపిక చేసిన వారికే కార్డులివ్వాలంటూ పౌర సరఫరాల అధికారులపై ఒత్తిడి చేస్