జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణలో ఒక్కో కుక్కపై రూ.1500ల మేర ఖర్చు చేస్తున్నది. అయితే వీధి కుక్కల నియంత్రణలో అధికారులు ఇంత ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా.. కుక్క కాట్లు పెరుగుతుండటంపై అనుమానాలు వ�
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందించే పౌర సేవల నిర్వహణలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ చాలా కీలకం. అయితే గడిచిన రెండేండ్లుగా వీధి లైట్ల నిర్వహణ విషయంలో అధికారుల డొల్లతనం వెలుగు చూస్తున్నది.నిత్యం �
యూబీడీ అధికారులు.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిని షేక్పేట డివిజన్ కార్పొరేటర్కు చెందిన ఫాంహౌజ్లో పనులు చేసేందుకు పంపించడం వివాదాన్ని రాజేసింది. షేక్పేట డివిజన్ కార్పొరేటర్ ఫరాజుద్దీ�
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.. నిన్న హయత్నగర్లో బాలుడు ప్రేమ్చంద్..నేడు యూసుఫ్గూడ లక్ష్మీ నరసింహనగర్లో మాన్వీత్ నందన్ అనే రెండేండ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలు చిన్నారుల �
హైదరాబాద్ మహానగరం ప్రతిష్ఠ రోజురోజుకు మసకబారిపోతున్నది. ప్రపంచంలోనే అత్యంత చారిత్రక, గొప్ప నగరాల్లో ఒకటైన భాగ్యనగరం స్వచ్ఛతలో దిగజారిపోతున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగ�
హైదరాబాద్ నగర శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
చలిగాలులు గ్రేటర్ వాసులను వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకి సాధారణ స్థాయికంటే తక్కువకు క్షీణిస్తుండటంతో చలితీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాత్రి ఉష్ణోగ్�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది.
ఢిల్లీ పేలుడు ఘటనతో గ్రేటర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రదాడులకు కుట్ర పన్నిన వారిలో నగరానికి చెందిన ఒక వైద్యుడిని అరెస్టు చేసిన మూడు రోజులకే దేశ రాజధానిలో భారీ పేలుడు సంభవించడం, గతంలోనూ పట్టుబడిన ఉగ�
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని ఎత్తేయడమే కాదు.. నిర్మాణ అనుమతులు లేకున్నా.. మరే ఇతర లుకలుకలున్నా ‘ప్రత్యేకం’గా ఫైన్లు వేసి ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం
గ్రేటర్లో రోడ్ల నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. దీంతో నగర రహదారులు గుంతలమయంగా, మృత�
గ్రేటర్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అటకెక్కించింది.
గ్రేటర్ హైదరాబాద్లో కల్తీఫుడ్, నాణ్యత లేని ఆహారంతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో కల్తీ కలకలం సృష్టిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు
తెలంగాణ హక్కుల కోసం నిరంతరం పోరాడడమే కాకుండా హైదరాబాద్ రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేసిన మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చ