కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నది. రేవంత్ సర్కార్ పవర్లోకి వచ్చి 20 నెలలు దాటినా ఇప్పటివరకు రూపాయీ కేటాయించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుక
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499 జీపీలు, మెదక్ జిల్లాలో 469 జీపీలు, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు ఉన్నాయి.1 ఫిబ్రవరి 2024తో పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. దీంతో �
గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల విషయమై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి శనివారం బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్య
గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుధ్యం, అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సిద్దిపేట(499), మెదక్(469), సంగారెడ్డి(647) జిల్లాల్లో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు, తాగునీరు సరఫరా చేసేందుకు, మొక్కల పెంపకం కోసం ట్యాంకర్లను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పంచాయతీలకు ట్రాక్టర్లు వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో పచ్చ
Minister Jagadish reddy | తండాలను పంచాయతీలుగా చేసిన మానవతవాధి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
మనిషి చనిపోతే ఎక్కడ ఖననం చేయాలో కూడా తెలియని దుస్థితి పోయి వైకుంఠధామాలు వచ్చాయి. ఇంటిముందు మురుగునీరు, చెత్త దుర్గంధం లేకుండా ఇంటింటికీ పంచాయతీ ట్రాక్టర్ వచ్చి చెత్తను డంపింగ్యార్డుకు తీసుకెళ్తున్న�
Minister Errabelli | తండాలు, ఆదివాసి గ్రామాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) అన్నారు.
పోడు రైతులకు మంచిరోజులొచ్చాయి. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్నా పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నల బాధను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం అర్హులైనవారికి పట్టాలివ్వాలని నిర్ణయించింది
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలకు భవనాలను నిర్మించాలని ఎమ్మెల్యే రేఖానాయక్ కోరారు. శుక్రవారం ఆమె శాసనసభ సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేస�
ఇచ్చోడ: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని ముక్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి అన్నారు. అసెంబ్లీలో ముక్రా (కే) గ్రామ పంచాయతీ గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించడం ప
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం.. అప్పట్లో గ్రీన్ పంచాయత్గా కేంద్రం ప్రశంసలు అందుకున్నది. మళ్లీ ఇప్పుడు ఔరా అనిపించే గ్రామ పంచాయతీ భవనంతో అబ్బురపరుస్తున్నది. నగరంలోని కార్పొరేట్ ఆ