ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధుల ను అవమానించినోళ్లు.. పక్షపాతంతో వ్యవహరించే వ్యక్తులు ఎప్పటికీ ప్రజా నాయకులు కాలేరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. సోమవారం మూ�
రెండ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటి నిలిచారు.సంగారెడ్డి జిల్లాలో పది మండలాల్లో రెండో విడత ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఇందులో నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ ఆధిక్యతను చాటుక
ఉమ్మడి జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం 85.2 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలో 82,728 ఓటర్లకు 70,526 మంది (85. 25%), మహబూబాబ
రోజురోజుకు బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరుగుతున్నది. తొలి, మలి విడతలకు మధ్య 7.37 శాతం బీఆర్ఎస్ వృద్ధి సాధించింది. అదే స్థాయిలో కాంగ్రెస్ ప్రభ తగ్గిపోతున్నది. ఇలా తీర్మానిస్తున్నది రాజకీయ ప్రత్యర్థులు కాదు.. �
పంచాయతీ ఎన్నికలు అధికార కాం గ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని గుంపుమీడియా ఊదరగొట్టనా, రేవంత్ పాలనా వైఫల్యంతో విసిగిన ప్రజలు పల్లెపోరులో తమ తీర్పును స్పష్టంగా చెప్పేశారు.
చెదురుమదురు ఘటనలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం జిల్లాలో 91.21 శాతం, భద్రాద్రి జిల్లాలో కొంచెం తగ్గి 82.65 శాతం పోలింగ్ నమోదైంది. అశ్వారావుపేట
జిల్లాలో రెండో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. 178 గ్రామపంచాయతీలకు 13 మంది ఏకగ్రీవం కాగా.. 165 �
పల్లె ప్రజలు మరోసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానం చాటారు. ఇతర పార్టీలు చేసిన కుట్రలు బెడిసికొట్టేలా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు కొత్త కొత్త హామీలు ఇచ్చినా నమ్మలేక పోయారు. రెండేళ్ల
ఉమ్మడి జిల్లాలో రెండో విడుత పంచాయతీ పోరు ముగిసింది. ఆదివారం పందొమ్మిది మండలాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఏకగ్రీవమైన 26 సర్పంచ్, 887 వార్డు స్థానాలు పోను.. మిగతా 392 సర్పంచ్, 2874 వార్డు స్థానాలకు ఉదయం 7 �
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో 182 సర్పంచ్ స్థానాలకు 10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగి
గ్రామాల్లో పారిశుధ్యా న్ని దృష్టిలో పెట్టుకొని నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఏర్పాటు చేసిన ట్రాక్టర్లకు కనీసం డీజిల్ పోసి నడిపించలేని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తుంద
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 172 గ్రామపంచాయతీలకు, 1371 వార్డుస్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించా�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లెజనం బీఆర్ఎస్కు జై కొట్టింది. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. నారాయణపేట మహబూబ్ నగర్, గద్వ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో విడుత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నచిన్న వాగ్వాదాలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి ఓటర్లు ఓట