హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నాగరాజు గుర్రాల (టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు) అన్నారు. సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ద
మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ పార్టీ వందేళ్ల అబద్ధాలను అప్పుడే చెప్పేసింది. అధికారం కోసం అబద్ధాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలోని మూసాప�
హైదరాబాద్ : తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు నిర్వహించనున్న మండల కేంద్రాలలో ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు రై�
హైదరాబాద్ : తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్రంలోని పలు జిల్లా ప్రజా పరిషత్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఈ మేరకు తీర్మాణం కాపీలను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్కు �
దేశంలో కాంగ్రెస్, బీజేపీ.. పేరుకు జాతీయ పార్టీలే తప్ప కుటిల రాజకీయాల్లో దొందూ దొందే అన్నట్టు తయారయ్యాయి. రెండు జాతీయ పార్టీలు దేశానికి అన్నంపెట్టే రైతులను క్షోభ పెడుతున్నాయి.
మహబూబ్ నగర్ : రాష్ట్రంలో పండించిన యాసంగి వడ్లను మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిర
జనగామ : బీజేపీ వాళ్లకు మెంటల్. వాళ్లు కావాలనే మనల్ని తికమక పెడుతున్నారు. ప్రతి దానికి వంక పెడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేంద్రం వరి ధాన్యం వద్దంటే, రాష్ట్రంలో
ఎమ్మెల్యే బాల్క సుమన్ | జిల్లాలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కొంత మేర కొనుగోళ్లు చేసే విధంగా అవకాశం కల్పించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను ప్రభుత్వ విప్