వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తూ తీరని నష్టం మిగులుస్తున్నది. ఊహించని విధంగా ఆది, సోమవారాల్లో కురిసిన వడగండ్ల వాన రైతన్నలకు కడగండ్లు మిగిల్చింది. ఒక వైపు ఇప్పటికే కోసిన ధాన్య
ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నదని మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హన్మంత్రెడ్డి తెలిపారు. మెదక్ మండలం మంబోజిపల్లి, ర్యాలామడుగు గ్రామా
డిమాండ్ బట్టి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తున్నామని.. అన్నదాతకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అంజనగిరిలో నాగవరం వ్యవసాయ సహకా�
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా, వేగంగా జరుగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గం గుల కమలాకర్ తెలిపారు. ఇదే రోజు నిరుటితో పోల్చితే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు స్పష్�
రైతులు ధాన్యం కొనుగోలు కేం ద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సత్యమ్మ అన్నా రు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రా మంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బాల య్య అధ్యక్షతన ప్�
సిద్దిపేట : రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. వడ్ల కొనుగోళ్లను ఆలస్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం మిల్లర్లపై తనిఖీలకు పాల్పడుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నాగరాజు గుర్రాల (టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు) అన్నారు. సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ద
మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ పార్టీ వందేళ్ల అబద్ధాలను అప్పుడే చెప్పేసింది. అధికారం కోసం అబద్ధాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలోని మూసాప�
హైదరాబాద్ : తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు నిర్వహించనున్న మండల కేంద్రాలలో ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు రై�
హైదరాబాద్ : తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్రంలోని పలు జిల్లా ప్రజా పరిషత్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఈ మేరకు తీర్మాణం కాపీలను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్కు �
దేశంలో కాంగ్రెస్, బీజేపీ.. పేరుకు జాతీయ పార్టీలే తప్ప కుటిల రాజకీయాల్లో దొందూ దొందే అన్నట్టు తయారయ్యాయి. రెండు జాతీయ పార్టీలు దేశానికి అన్నంపెట్టే రైతులను క్షోభ పెడుతున్నాయి.
మహబూబ్ నగర్ : రాష్ట్రంలో పండించిన యాసంగి వడ్లను మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిర
జనగామ : బీజేపీ వాళ్లకు మెంటల్. వాళ్లు కావాలనే మనల్ని తికమక పెడుతున్నారు. ప్రతి దానికి వంక పెడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేంద్రం వరి ధాన్యం వద్దంటే, రాష్ట్రంలో
ఎమ్మెల్యే బాల్క సుమన్ | జిల్లాలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కొంత మేర కొనుగోళ్లు చేసే విధంగా అవకాశం కల్పించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను ప్రభుత్వ విప్