రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన ప్రతి రైతుకూ సంబంధించి పంట రుణాలను రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు పంట రుణాలను మ�
వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. వచ్చే నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాట�
ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. సెంటర్ల నిర్వహణ బాధ్యతను ఐకేపీ, సింగిల్విండోలు, మార్కెట్ కమిటీలకు అప్పగిస్తున్నది. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు
జోగుళాంబ గద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. దాదాపు రెండు నెలలపాటు ధాన్యం సేకరణ కొనసాగింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పుష్కల
Minister Gangula | నేటికి 62లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. జూన్ 10వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించార�
సన్న ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాం డ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి మరీ అధిక ధరకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వానకాలంలో దొడ్డు ధాన్యానికి బదులుగా సన్న ధాన్యాన్ని సా�
సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో సంక్షేమ యుగం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గపరిధిలోని కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల
Telangana | రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లవుతున్నాయి. ఈ యాసంగిలో ఇప్పటి వరకు రికార్డు
స్థాయిలో 50లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరించింది. గతేడాదితో పోలిస్తే 12లక్షల టన్నులు అధికం.
రాజకీయ విమర్శలకు, ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలకు చెంప పెట్టులా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసరఫరాల సంస్థ అధికార�
పెద్దశంకరంపేట మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న, వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలో పీఏసీఎస్ ఆధ
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేర్చాక తాలు పేరుతో తరుగు తీయడం చట్టవిరుద్ధమని, అలా కోత విధించే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. దండుమైలారం సహకార సంఘం ఆధ్వర్య�
జిల్లావ్యాప్తంగా 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా, ప్రస్తుతానికి 320 కేంద్రాలు ప్రారంభించారు. 82ఐకేపీ, 228పీఏసీఎస్, 10ఎఫ్పీఓలతో కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ధాన్యం కొనుగోళ్