సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో సంక్షేమ యుగం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గపరిధిలోని కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల
Telangana | రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లవుతున్నాయి. ఈ యాసంగిలో ఇప్పటి వరకు రికార్డు
స్థాయిలో 50లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరించింది. గతేడాదితో పోలిస్తే 12లక్షల టన్నులు అధికం.
రాజకీయ విమర్శలకు, ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలకు చెంప పెట్టులా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసరఫరాల సంస్థ అధికార�
పెద్దశంకరంపేట మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న, వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలో పీఏసీఎస్ ఆధ
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేర్చాక తాలు పేరుతో తరుగు తీయడం చట్టవిరుద్ధమని, అలా కోత విధించే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. దండుమైలారం సహకార సంఘం ఆధ్వర్య�
జిల్లావ్యాప్తంగా 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా, ప్రస్తుతానికి 320 కేంద్రాలు ప్రారంభించారు. 82ఐకేపీ, 228పీఏసీఎస్, 10ఎఫ్పీఓలతో కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ధాన్యం కొనుగోళ్
వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తూ తీరని నష్టం మిగులుస్తున్నది. ఊహించని విధంగా ఆది, సోమవారాల్లో కురిసిన వడగండ్ల వాన రైతన్నలకు కడగండ్లు మిగిల్చింది. ఒక వైపు ఇప్పటికే కోసిన ధాన్య
ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నదని మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హన్మంత్రెడ్డి తెలిపారు. మెదక్ మండలం మంబోజిపల్లి, ర్యాలామడుగు గ్రామా
డిమాండ్ బట్టి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తున్నామని.. అన్నదాతకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అంజనగిరిలో నాగవరం వ్యవసాయ సహకా�
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా, వేగంగా జరుగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గం గుల కమలాకర్ తెలిపారు. ఇదే రోజు నిరుటితో పోల్చితే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు స్పష్�
రైతులు ధాన్యం కొనుగోలు కేం ద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సత్యమ్మ అన్నా రు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రా మంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బాల య్య అధ్యక్షతన ప్�
సిద్దిపేట : రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. వడ్ల కొనుగోళ్లను ఆలస్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం మిల్లర్లపై తనిఖీలకు పాల్పడుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి