రెండేండ్ల విరామం అనంతరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవ నిర్వహణ అధికారుల నిర్వాకంతో అభాసుపాలవుతున్నది. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ముఖ్య అతిథిగా, చాన్స్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్లోని మర్రిలక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ)కళాశాలలో 16వ స్నాతకోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి.
OU Convocation | ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవాన్ని వచ్చేనెల 19న నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని వెలువరించనున్నారు. ఈ వ�
OU Convocation | ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవాన్ని వచ్చే నెల మూడో వారంలో నిర్వహించనున్నారు. పట్టాలు, పతకాలు స్వీకరించదలిచిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు
Kakatiya University | ఈనెల 7న కాకతీయ విశ్వవిద్యాలయ 23వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి తెలిపారు.
అనంతసాగర్ శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో స్నాతకత్సోవ సంబురం నెలకొంది. శుక్రవారం మూడో కాన్వొకేషన్ ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సతీశ్రె
Dhanush- Aishwarya | కోలీవుడ్ క్రేజీ జంటలలో ధనుష్-ఐశ్వర్య జంట ఒకటి. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరు ఊహించని కారణాల వలన విడిపోయారు. దాదాపు 18 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత, ధనుశ్, ఐశ్వర్య 2022 జనవరి 17న తాము విడ�
వైద్యవిద్య విజయవంతంగా పూర్తిచేసి పట్టాలు అందుకున్న యువవైద్యులు ఉత్తమ సేవలు అందించి రోగుల గుం డెల్లో గూడుకట్టుకోవాలని, పదికాలాల పాటు గుర్తుండేలా సేవలు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలు�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శనివారం సందడిగా మారింది. సంతోషకర వాతావరణంలో 15వ పట్టభద్రుల దినోత్స వం (స్నాతకోత్సవం) వైభవంగా నిర్వహించారు.
ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో నేడు ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయిని, వాటిని విద్యార్థులు అందిపుచ్చుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని నమస్తే తెలంగాణ దిన పత్రిక సంపాదక�
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలో మూడో కాన్వకేషన్(స్నాతకోత్సవం) ఆగస్టులో నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైన దశాబ్ద కాలం తర్వాత 5 మే, 2017న తొలి కాన్వకేషన�
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలోని (Virginia) రిచ్మండ్లో (Richmond) హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో (Gun fire) ఇద్దరు మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు.