ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ తమ ప్రైవేట్ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పుట్టా విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు.
జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న సందర్భంగా.. రాజధాని న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు మూసివేస్తున్నామని కేంద్రం గురువారం ఓ ప్రకటన జారీచేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం గ్రామాల్లో బిందెలు క్యూ కట్టేవి.. వేసవి వచ్చిందంటే చాలు పరిస్థితి దయనీయంగా ఉండేది.. కరెంట్ ఉన్న కొద్ది సమయంలో బోరు మోటర్ల ద్వారా వాటర్ట్యాంకులకు నీళ్లు ఎక్కించినా నిండన
Gujarat | గుజరాత్లోని బహుమలి భవన్ అనే ప్రభుత్వ కార్యాలయం ఆవులకు ఆవాసంగా మారిందని చెప్పొచ్చు. ఆ భవనంలోని అన్ని అంతస్తుల్లో ఆవులు ప్రశాంతంగా తిరుగుతున్నాయి. ఒక ఆవు కారిడార్ మొత్తం తిరిగి.. విరామం
రాష్ట్ర పాలనలో సచివాలయం ఎలాగో.. గ్రామాల్లో పరిపాలనకు గ్రామ పంచాయతీ భవనం కీలకం. అలాంటి పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడ�
జగిత్యాల (బీర్పూర్) : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు సమస్య పరిష్కారానికి వచ్చిన అధికారులతో పాటు గ్రామస్తులపై ఓ పెట్రోల్తో దాడి చేశాడు ఓ ప్రబుద్ధుడు. మంటలు చేలరేగి.. ఓ అధికారికి గాయాలవగా.. ఆసు�
హైదరాబాద్ : జనగామలో ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. రూ.9 లక్షల విద్యుత్ బిల్లులు బక�
Schools to be shut, govt offices to work from home: CM Arvind Kejriwal | దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరగా.. వాతావరణ పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం
భోపాల్: కరోనా నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వారంలో ఐదు రోజుల పని విధానాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్నది. తాజాగా దీనిని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. ఆ రాష్ట్ర సాధారణ పరిపాలన విభ�
ఢిల్లీ అన్లాక్.. 50శాతం సీటింగ్ కెపాసిటీతో మెట్రో సర్వీసులు | దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపులు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలలో మార్పులు చేసింది అక్కడి సర్కారు. కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో మే 5 తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆంక్షలు విధిస్తున్నది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వ