నా పేరు రవీనా. మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం. మా తల్లిదండ్రులు కోట శంకరమ్మ-కిష్టయ్య. ఇద్దరు దివ్యాంగులే. సీఎం కేసీఆర్ సర్కారు ఇచ్చే పింఛనే జీవనాధారం. చిన్న చిన్నగా కూలీ పని చేస్తారు. నే�
విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర సర్కారు ‘ఉన్నతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం, మెరుగైన, నాణ్య
నిర్మల్ జిల్లాకు నూతనంగా మంజూరైన వైద్య కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం మొదటగా రాజస్థాన్కు చెందిన మృదుల్ గోయల్ అనే విద్యార్థి అడ్మిషన్ తీసుకున్నారు.
‘నది చేపలతో నిండినట్టుగా.. ఓ ప్రభూ ఈ నగరం ప్రజలతో నిండిపోవాలి’ 1591లో హైదరాబాద్ నగర నిర్మాణానికి పునాది రాయి వేసిన సమయంలో కులీకుతుబ్షా అన్న మాటలివి. ఏ సుముహూర్తాన పునాదిరాయి పడిందో గానీ హైదరాబాద్ నగరం ఇం
టి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఉద్యమనాయకుడు కేసీఆర్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్రావు అహర్నిశలు శ్రమించి సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారు. అదే హరీ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రానికి రానున్నారు. సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్ను ప�
వికారాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్నది. కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రెండేండ్లు పట్టే అవకాశం ఉన్నందున అంతవరకు అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తరగతుల ని�
వనపర్తి జిల్లా కేంద్రం నలుమూలలా ఊహించని అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. దశాబ్దాలపాటు కలగా ఉన్న రోడ్ల విస్తరణ పనులను
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించిన తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తైయ్యే అవకాశాలు లేకపోవడంతో అనంతగిరిలోని టీబీ శాన�
అనేక దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానగా సేవలందించిన పెద్దాసుపత్రి పేరు ‘ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రి’గా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఈ పెద్దాసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కళా
రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను 2023 వైద్య సంవత్సరానికి గాను అనుమతినిచ్చింది. ఇందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. గురువారం ప్రభుత్వ దవాఖానలోని మెయిన్ గేట్కు ప్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తలసరి ఆదాయం జాబితాలో మహబూబ్నగర్ జిల్లాకు ఐదో స్థానం దక్కింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పోలిస్తే తలసరి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడిస్తున్నద�
siddipeta medical college | తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్�