కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని, అర్ధరాత్రి వసతి గృహాలకు వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సోమవారం సుమారు 300 మంది మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చ
జిల్లాలో మాతృ మరణాలను నివారించడంపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాల సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించార�
Kodangal | కొడంగల్కు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ జీవో నం. 6ను సర్కార్ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 50 సీట్లు, నర్సింగ్ కళాశాలకు 60 సీట్లు, ఫిజియోథెరఫీ కళాశాలకు 50సీట్లు కేటాయించడంతోపాట
ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి రూ.108 కోట్ల వ్యయంతో కొత్త భవనాలు వస్తాయని, వాటన్నింటికీ అవసరమైన స్థల సర్దుబాటుపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రెషర్స్ డే వేడుకలు శనివారం రాత్రి ఉత్సాహంగా సాగాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభ�
వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), ప్రజారోగ్య సంచాలకులను (డీపీహెచ్) ప్రభుత్వం మార్చింది. రమేశ్రెడ్డి స్థానంలో డాక్టర్ త్రివేణిని ఇన్చార్జి డీఎంఈగా నియమించింది.
నర్సంపేట నియోజకవర్గం ఐదేళ్లలో విశేష ప్రగతి సాధించింది. బీఆర్ఎస్ సర్కారు చొరవతో నియోజకవర్గ రూపురేఖల్ని మార్చడంలోస్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తనదైన ముద్రవేశారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానాల్లో అధ్వాన పరిస్థితులు రోగుల ప్రాణాల్ని బలికొంటున్నాయి. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో రోగుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు.
ఒకప్పుడు సాధారణ వైద్యసేవలకే పరిమితమైన ని మ్స్ దవాఖానలో అధునాతన రోబోటిక్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి అత్యంత సంక్లిష్టమైన సర్జరీలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నూ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమనిస్తున్నది. గత ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన రోహిత్ రెడ్డి అభివృద్ధి�
Harish Rao | తెలంగాణ రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నా�
రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ప్రభుత్వం శనివారం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. రూ.176కోట్లతో కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీ సహకరించకున్నా.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ తొమ్మిదేండ్లలో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు �
రాష్ట్రంలోని 25 జిల్లాల్లోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల దవాఖానల్లో 1,159 స్పెషలిస్ట్ వైద్యులకు కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ (సీజీఎస్) కింద ఏడాది కాలానికి పోస్టింగ్ ఇస్తూ మంగళవారం డైరెక్టర్ ఆఫ్ మెడిక