Medical College | మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యవిద్యార్థులను, సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ చేసినందుకుగానూ 2023 బ్యాచ్కు చెందిన 10 మందిని సస్పెండ్ చేసిన సమాచారం ఆలస్యంగా వెలుగుల�
చాలాకాలం తర్వాత ఒక రిమోలియన్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించాడు. డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో చదివిన విద్యార్థులను రిమోలియన్స్గా పిలుస్తారు.
ములుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. త్వరలో ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీలో రెండు ఎలక్ట్రీషియన్తో పాటు ఒక ప్లంబర్ పోస్టుల నియామక�
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు వైద్య విద్యార్థులకు మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు బాసటగా నిలిచారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఇద్దరు వైద్య విద్యార్థులకు మాజీమం త్రి ఎమ్మెల్యే హరీశ్రావు బాసటగా నిలిచారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని నర్సాప
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న 85 పడకల ప్రభుత్వ దవాఖానలో అంధకారం అలుముకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి బుధవారం సాయంత్రం 4 గంటల వరకు కారు చీకట్లో ఉండాల్�
వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ అనసూయ బదిలీపై వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బదిలీల్లో భాగంగా హైదరాబాద్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్గా �
మెద క్ జిల్లా కేంద్రంలోని పిల్లకొట్టాల్లో ప్రభు త్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలను పరిశీలించి ఆయన మెడికల్ సూపరింటెండెంట్కు తగు ఆదేశాలు జారీ చేశార
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ ఆలైడ్ హెల్త్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టిందని, ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల చ
తమకు నెలనెలా వే తనాలు ఇస్తేనే ప్రజలకు వైద్యసేవలు అందిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. సోమవారం మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ దవాఖానలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు దవాఖాన ఆవ
ఉపకార వేతనాలు చెల్లిం చి, సమస్యలు పరిషరించాలంటూ సిద్దిపేట ప్రభు త్వ మెడికల్ కళాశాల ఎదుట జూనియర్ డాక్టర్లు సోమవారం సమ్మె చేశారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర�
ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో కొలువులకు మస్తు డిమాండ్ ఉంది. 32 పోస్టుల కోసం 2వేలకు పైగా దరఖాస్తులు రావడంతో పైరవీలూ అదే స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.