రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. బ్లాక్బోర్డుల స్థానంలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను బోధనకు వినియోగించనున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచి వాటిని బతికించాలని సూర్యాపేట జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ అన్నారు. శుక్రవారం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలన
సర్కారు జూనియర్ కాలేజీల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ప్రత్యేకంగా అడ్మిషన్ క్యాంపెయిన్ను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాకు ముగ్గురు చొప్పున అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లను నియమించారు. �
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆర్చరీ(విలువిద్య), ఫెన్సింగ్(కత్తిసాము) రాష్ట్ర స్థాయి 68వ ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. 8న సీఎం రేవంత్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉ
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను ఈ విద్యాసంవత్సరం మొత్తం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లెక్చరర్లు శుక్రవారం నాంపల్లిలోని ఇంటర్ విద్యా కమిషనరేట్ను ముట్టడించారు. రూ. 42వేల వేతనాన్ని అమ
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని వసతి గృహాలు సమస్యలకు నిలయంగా మారాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం ఆవరణంలో పందులు స్వైర్యవిహారం చేస్తున్నాయి. బీఫార్మసీ
రాష్ట్రంలో ఒక్క లెక్చరర్ కూడా లేని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 25 వరకు ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అలాంటి కాలేజీల్లో విద్యార్థులు ఎలా చేరుతారని, ఎలా చదువుతారని సర్కార�
నలభై ఏండ్ల కల నెరవేరిందని సంబురపడాలో.. కనీస వసతులు లేక బాధపడాలో..తెలియని స్థితిలో నాగిరెడ్డిపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. చిరకాల స్వప్నం అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల గతేడాది అప్
పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 163 విద్యార్థులు హాజరవగా వారిలో 113 మంది (69.32శాతం) ఉత్తీర్ణు
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశా�
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సందర్శించారు. సీసీ �
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. ముదిగొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తన
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం ఈ నెల 28 నుంచి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం 29 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్.శ�