భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన రాష్ర్ట స్థాయి ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. మొదటి, రెండోరోజు 14 లీగ్ మ్యాచ్లు నిర్వహించగా, మూడో రోజు ఆదివారం సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ల
భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 56వ సీనియర్ రాష్ట్ర స్థాయి 2023-24 ఖోఖో చాంపియన్ షిప్ పోటీలను శుక్రవారం డీఐఈఓ కె.నారాయణరెడ్డి, ఖో-ఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి ప్రార�
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిర్వహణ నిధులు మంజూరయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి మొదటి విడుతగా ఆగస్టులో నిధులు మంజూరు చేయగా, తాజాగా రెండో విడుత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చ
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ నిర్వహణకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు నిర్వహించనుండగా, అందుకు కావల్సిన నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కళాశాలల్లో సకల సౌకర్యాలు సమకూరడం, అనుభవజ్ఞులైన లెక�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది సమయపాలన, హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా బయోమెట్రిక్ విధానానికి విద్యాశాఖ చర్యలు తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ �
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బస్టాండ్లో బుధవారం విద్యార్థులు ధర్నా చేశారు. జిల్లాలోని కోటపల్లి మోడల్ పాఠశాలకు, జూనియర్ కళాశాలకు చెన్నూర్ నుంచి నిత్యం విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు
నన్ను నియోజకవర్గ ప్రజలు అనేకసార్లు గెలిపించారు. మరోసారి మీ బిడ్డగా మీ ముందుకొచ్చా. ఈసారి కూడా ఆశీర్వదిస్తే నా జీవితం మొత్తం నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తా. పేద కుటుంబంలో పుట్టిన నాకు రాజకీయ అవకాశం కేస�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికైంది. ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జన సమీకరణకు గులాబీ నేతలు చర్యలు చేపడుతున్నారు.
మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శక్తిపీఠంలో భక్తి శ్రద్ధలతో జ్ఞాన యజ్ఞం, విజయ హోమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తిరుమలాచార్యులు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.
రాష్ట్ర సర్కారు పేద విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. బడులను బాగు చేయడం, కోట్ల రూపాయలు మంజూరు చేసి సకల సౌకర్యాలు కల్పించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించడం వంటివి చేస్తూ ప్రోత్సహిస�
వేసవి సెలవుల అనంతరం 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ తరగతులు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశ షెడ్యూల్ను ప్ర�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్ల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏటా పదో తరగతిలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా ప�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారు. ప్రతిభ ఉన్నా సరైన ప్రోత్సాహం, శిక్షణ లేక వైద్య విద్య, ఇంజినీరింగ్ కోర్సులకు ఎంపిక కాలేక పోతున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీల భర్తీకి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1654 గెస్ట్ ఫ్యాకల్టీల భర్తీకి ఇంటర్ బోర్డుకు రాష్ట్ర ప�