Patnam Mahender Reddy | కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
Traffic Restrictions | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రముఖులు హాజరవుతారని, ఈ సందర�
ఆర్టీసీ విలీనం (RTC govt merger) బిల్లును ఆమోదించాలని గవర్నర్ తమిళిసైని (Governor Tamilisai) కోరామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి (Thamas Reddy) అన్నారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం (RTC govt merger Bill) చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత
ప్రభుత్వంలో ఆర్టీసీ (RTC govt merger) విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై (Governor Tamilisai) తీరుకు నిరసనగా ఆర్టీసీ (TSRTC) కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా (Dharna) విజయవంతంగా ముగిసింది.
Governor Tamilisai | దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లలో తొలిసారి ఒక రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లును రాష్ట్ర గవర్నర్ అడ్డుకొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం �
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివ
తెలంగాణ హైకోర్టు (Telangana High court) కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే (Justice Alok Aradhe) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ (Governor Tamilisai) ఆయనతో ప్రమాణం చేయించ
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజకీయ విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై బురదచల్లడం బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా దవాఖ�