Minister Jagadish Reddy | ఎమ్మెల్సీల తిరస్కరణ పై గవర్నర్ తమిళి సై చెబుతున్న సాకులు గురువింద సామెతను గుర్తుకు తెస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాత�
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్ ఆమోదించడం సంప్రదాయమన్నారు.
మంత్రిమండలి నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్లకు ఉండదు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు స్వయంగా నిర్వర్తించే విధులు ఉండవు. ఏ విధులు లేని గవర్నర్ ఆర్టికల్ 163 ప్రకారం మంత్రివర్గం సలహాలను తప్పక అంగీకరి
గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరసరించడాన్ని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై కావాలనే చట్టాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఫు డ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ మండిపడ్డారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్కుమా�
క్యాబినెట్ ఆమోదించి, పంపించిన ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టులాంటిదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
Minister Harish Rao | బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్కుమార్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీసుకున్న నిర్ణయం దారుణమని మంత్రి హరీశ్రావు అన్నారు. సమాజంల
రాష్ట్రంలో వినాయక చవితి అంటే మొదట గుర్తొచ్చేది హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడు (Khairatabad Ganesh). ఏటా విభిన్న రూపాల్లో దర్శణమిచ్చే మహా గణపతి ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులను కనువిందుచేయనున్నాడు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు.
Telangana | సంక్షేమం, అభివృద్ధితో పాటు భిన్న సంప్రదాయాలతో దేశాన్ని ఆకర్షించే తెలంగాణ శుక్రవారం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తిని చ�
రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభం ఘనంగా జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�